Saturday, October 31, 2009

పరమత ద్వేషం అవసరమా ?

ఈ మధ్య హిందూ-క్రైస్తవ కలహాల గురించి పత్రికలలో చూస్తున్నాము.ఒరిస్సాలో స్వామి లక్ష్మణానంద,అతని అనుచరుల హత్య,కర్ణాటక లోని కొన్ని జిల్లాలలో హిందూదేవతలను కించపరిచి వ్రాసిన పుస్తకం ముద్రించి పంపిణీ చేయడం,అందుకు ప్రతిగా చర్చిలపైన దాడులు మనము చూస్తున్నాము.ఇక హిందూ-ముస్లిం కలహాల గురించి చెప్పనవసరం లేదు.అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి? అవసరమా? అసలు నాగరికులు చేయవలసిన పనులేనా ఇవి ?

సైన్సుపరంగా,నాగరికతపరంగా ఎంతో అభివృద్ది చెందుతున్నామని అనుకుంటున్నాము.కాని మనిషిపరంగా అంటే మానవత్వపరంగా,నైతికంగా,సంస్కారపరంగా అభివృద్దిచెందకపోవడమే దీనికి ప్రధానకారణం గా కనిపిస్తోంది.ఇంకా ప్రధాన కారణం వ్యక్తి ఆరాధన శృతి మించడం.ఆరాధించబడేవారి బోధనలను మరిచిపోవడం."నీవంటే నాకు చాలా ఇష్టము,ప్రాణము.కాని నువ్వు చెప్పేమాటలను నేను వినను,పాటించను" అంటున్నారు.అలాంటప్పుడు ఆ ఆరాధింపబడే వారికి తమను పూజించే వారంటే ఏమి ఇష్టము ఉంటుంది?.ఏ మతమైనా ఏం చెబుతుంది? ఇతరులను చంపమనా?కాదుకాదు ప్రేమించమని,ద్వేషింపవద్దని.దీనికి ఉదాహరణగా వివిధ మతగ్రంథాలు ఏమంటున్నాయో చూడండి.

భగవద్గీత:

"ఎవరెవరు ఏఏ రూపాన్ని ఆరాధిస్తారో వారికి ఆయా రూపాలందే శ్రద్ద,విశ్వాసం కలిగేలా చేసి వారిని ఆయా రూపాలతోనే అనుగ్రహిస్తున్నాను. ( విజ్ఞానయోగం 21-22)

ఖురాన్:

" ఎవరు ఖురాన్‌ను నమ్ముతారో,మరియు ఎవరు(యూదుల)లేఖనాలను అనుసరిస్తారో,మరియు క్రైస్తవులు...మరియు దేవునిపై నమ్మకం కలవారందరూ ధర్మంగా పని చేయువారందరూ అంతిమదినము నందు తమ దేవుని చేత బహుమానాలు పొందుతారు.వారు దుఃఖంచేగానీ,భయంచే గానీ బాధపడరు". ( 2:62)

బైబిల్:

మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి.(ముత్తయి 5:44)

ఏసు అనుచరులు సమారియాలోని గ్రామంలోనికి ప్రవేశించారు.కానీ ఆ గ్రామ ప్రజలు వారిని తిరస్కరించారు.అప్పుడు శిష్యులు ఏసు తో "ఎలీజా చేసినట్టు మీరు మమ్ము స్వర్గం నుండి అగ్నిని రప్పించి వారిని భస్మం చేయమంటారా?"అన్నారు.అప్పుడు ఏసు వారితో "మీరు ఎలాంటివారో మీకు అర్థం కావడంలేదు.మనుష్యకుమారుడు మనుష్యుల ప్రాణాలను కాపాడుటకు వచ్చాడు కానీ నాశనం చేయటానికి రాలేదు"అన్నాడు. ( లూకా 9:52-56)

ఈ విధంగా ప్రతి మతగ్రంథంలోనూ పరమతసహనాన్ని,తోటిమానవులను ప్రేమించమని ఉండగా ఎంతమంది వీటిని అనుసరిస్తున్నారు? ఈ గ్రంథాలలో మనం పూజించేవారి ఆదేశాలు,భోధనలు ఉండగా వాటిని పట్టించకొనకుండా పెడచెవిన పెట్టి వారిని పూజిస్తూ వారి పేరుపై కలహాలు సృష్టిస్తే వారు మెచ్చుకొంటారా? ఏమైనా అడిగితే తమ దేవుని కోసం చేస్తున్నామంటారు.కాని ఆ దేవుళ్ళు చెప్పినది మనం స్పష్టంగా పైన చూసాము.ఆ దేవుళ్ళు వీరి పనులను అంగీకరిస్తారా? ఒప్పుకుంటారా??

ఉదాహరణకు ఒక తోట యజమాని తన ఇద్దరు పనివారికి తోటపని చెప్పి చేయమన్నాడు.అందులో ఒకరు తనకు ఇచ్చిన పని చేస్తుండగా మరొకరు తమ యజమానిని "మీరు గొప్పవారు.మీ చేతులు ఎంతోసుందరాలు.మీ మనసు వెన్నలాంటిది."అని పొగుడుతున్నాడని అనుకొందాము.ఆ ఇద్దరిలో యజమాని ఎవరిని ఇష్టపడతాడు?తను చెప్పిన పని చేయకుండా తనను పొగిడేవాడినా? లేక తను చెప్పినపని సక్రమంగా చేసినవాడినా? ప్రస్తుతం ఈ కలహాలను చేసేవారి పరిస్థితి,సృష్టించేవారి పరిస్థితి ఈ పొగిడేవాని పని లాగానే ఉంది.

ద్వేషం కానీ,కలహం కానీ ఎదుటివారిలో మార్పు తీసుకురాదనే విషయం వీరు ఎందుకు తెలుసుకోవడంలేదు ? ఎప్పుడైతే తమ మతగ్రంథాలను కూలంకుషంగా చదివి అర్థం చేసుకుంటారో తమ ఇంగితజ్ఞానాన్ని,యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగిస్తారో అప్పుడే ఇలాంటి కలహాలు ఆగుతాయన్నది నా అభిప్రాయం

పరమత ద్వేషం అవసరమా ?

ఈ మధ్య హిందూ-క్రైస్తవ కలహాల గురించి పత్రికలలో చూస్తున్నాము.ఒరిస్సాలో స్వామి లక్ష్మణానంద,అతని అనుచరుల హత్య,కర్ణాటక లోని కొన్ని జిల్లాలలో హిందూదేవతలను కించపరిచి వ్రాసిన పుస్తకం ముద్రించి పంపిణీ చేయడం,అందుకు ప్రతిగా చర్చిలపైన దాడులు మనము చూస్తున్నాము.ఇక హిందూ-ముస్లిం కలహాల గురించి చెప్పనవసరం లేదు.అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి? అవసరమా? అసలు నాగరికులు చేయవలసిన పనులేనా ఇవి ?

సైన్సుపరంగా,నాగరికతపరంగా ఎంతో అభివృద్ది చెందుతున్నామని అనుకుంటున్నాము.కాని మనిషిపరంగా అంటే మానవత్వపరంగా,నైతికంగా,సంస్కారపరంగా అభివృద్దిచెందకపోవడమే దీనికి ప్రధానకారణం గా కనిపిస్తోంది.ఇంకా ప్రధాన కారణం వ్యక్తి ఆరాధన శృతి మించడం.ఆరాధించబడేవారి బోధనలను మరిచిపోవడం."నీవంటే నాకు చాలా ఇష్టము,ప్రాణము.కాని నువ్వు చెప్పేమాటలను నేను వినను,పాటించను" అంటున్నారు.అలాంటప్పుడు ఆ ఆరాధింపబడే వారికి తమను పూజించే వారంటే ఏమి ఇష్టము ఉంటుంది?.ఏ మతమైనా ఏం చెబుతుంది? ఇతరులను చంపమనా?కాదుకాదు ప్రేమించమని,ద్వేషింపవద్దని.దీనికి ఉదాహరణగా వివిధ మతగ్రంథాలు ఏమంటున్నాయో చూడండి.

భగవద్గీత:

"ఎవరెవరు ఏఏ రూపాన్ని ఆరాధిస్తారో వారికి ఆయా రూపాలందే శ్రద్ద,విశ్వాసం కలిగేలా చేసి వారిని ఆయా రూపాలతోనే అనుగ్రహిస్తున్నాను. ( విజ్ఞానయోగం 21-22)

ఖురాన్:

" ఎవరు ఖురాన్‌ను నమ్ముతారో,మరియు ఎవరు(యూదుల)లేఖనాలను అనుసరిస్తారో,మరియు క్రైస్తవులు...మరియు దేవునిపై నమ్మకం కలవారందరూ ధర్మంగా పని చేయువారందరూ అంతిమదినము నందు తమ దేవుని చేత బహుమానాలు పొందుతారు.వారు దుఃఖంచేగానీ,భయంచే గానీ బాధపడరు". ( 2:62)

బైబిల్:

మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి.(ముత్తయి 5:44)

ఏసు అనుచరులు సమారియాలోని గ్రామంలోనికి ప్రవేశించారు.కానీ ఆ గ్రామ ప్రజలు వారిని తిరస్కరించారు.అప్పుడు శిష్యులు ఏసు తో "ఎలీజా చేసినట్టు మీరు మమ్ము స్వర్గం నుండి అగ్నిని రప్పించి వారిని భస్మం చేయమంటారా?"అన్నారు.అప్పుడు ఏసు వారితో "మీరు ఎలాంటివారో మీకు అర్థం కావడంలేదు.మనుష్యకుమారుడు మనుష్యుల ప్రాణాలను కాపాడుటకు వచ్చాడు కానీ నాశనం చేయటానికి రాలేదు"అన్నాడు. ( లూకా 9:52-56)

ఈ విధంగా ప్రతి మతగ్రంథంలోనూ పరమతసహనాన్ని,తోటిమానవులను ప్రేమించమని ఉండగా ఎంతమంది వీటిని అనుసరిస్తున్నారు? ఈ గ్రంథాలలో మనం పూజించేవారి ఆదేశాలు,భోధనలు ఉండగా వాటిని పట్టించకొనకుండా పెడచెవిన పెట్టి వారిని పూజిస్తూ వారి పేరుపై కలహాలు సృష్టిస్తే వారు మెచ్చుకొంటారా? ఏమైనా అడిగితే తమ దేవుని కోసం చేస్తున్నామంటారు.కాని ఆ దేవుళ్ళు చెప్పినది మనం స్పష్టంగా పైన చూసాము.ఆ దేవుళ్ళు వీరి పనులను అంగీకరిస్తారా? ఒప్పుకుంటారా??

ఉదాహరణకు ఒక తోట యజమాని తన ఇద్దరు పనివారికి తోటపని చెప్పి చేయమన్నాడు.అందులో ఒకరు తనకు ఇచ్చిన పని చేస్తుండగా మరొకరు తమ యజమానిని "మీరు గొప్పవారు.మీ చేతులు ఎంతోసుందరాలు.మీ మనసు వెన్నలాంటిది."అని పొగుడుతున్నాడని అనుకొందాము.ఆ ఇద్దరిలో యజమాని ఎవరిని ఇష్టపడతాడు?తను చెప్పిన పని చేయకుండా తనను పొగిడేవాడినా? లేక తను చెప్పినపని సక్రమంగా చేసినవాడినా? ప్రస్తుతం ఈ కలహాలను చేసేవారి పరిస్థితి,సృష్టించేవారి పరిస్థితి ఈ పొగిడేవాని పని లాగానే ఉంది.

ద్వేషం కానీ,కలహం కానీ ఎదుటివారిలో మార్పు తీసుకురాదనే విషయం వీరు ఎందుకు తెలుసుకోవడంలేదు ? ఎప్పుడైతే తమ మతగ్రంథాలను కూలంకుషంగా చదివి అర్థం చేసుకుంటారో తమ ఇంగితజ్ఞానాన్ని,యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగిస్తారో అప్పుడే ఇలాంటి కలహాలు ఆగుతాయన్నది నా అభిప్రాయం

దశావతారాలు

ఈ క్రింద చెప్పబడిన విషయాలను ఆధ్యాత్మిక దృష్టి ద్వారా లేక మతపరంగా కాకుండా విజ్ఞానదృష్టి తో చూడాలని కోరుతున్నాను.
మనందరికీ తెలుసు శ్రీమహావిష్ణువు యొక్క దశావతరాలు.

అవి వరుసగా చేప,తాబేలు,పంది,నరసింహ,వామన,పరశురామ,శ్రీరామ,శ్రీకృష్ణ,బుద్ధ మరియు కల్కి అని.
ఇక్కడ మీరు ఒక విషయం జాగ్రత్తగా గమనిస్తే ఇందులో సృష్టి పరిణామక్రమం,మనిషి జీవనవిధానం అర్థమవుతుంది.

అదెలాగంటే

1.చేప : మొదట నీరు ఏర్పడింది( నేటి ఆధునిక విజ్ఞానం ప్రకారం కూడా భూమిపైన మొదట అంతా నీరే ఉండేది).కాబట్టి మొదట జలచరాలు ఏర్పడ్డాయి.

2.తాబేలు : ఇది ఉభయచరం అనగా భూమిపైన మరియు నీటిలో రెండింటిలో సంచరించునది.

3.పంది : ఇది భూమిపైన మాత్రం సంచరించేది.భూమిపైన జీవరాసుల ఉత్పత్తి గురించి ఇక్కడ కనిపిస్తోంది.

4.నరసింహ : ఇక్కడ మానవుని మొదటిదశ వర్ణింపబడింది.ఇక్కడ మనిషి ఇంకా పరిపూర్ణరూపం పొందలేదు.

5.వామన : మానవులు మొదట మరుగుజ్జులుగా ఉండడాన్ని సూచించడం జరిగింది.

6.పరశురామ : ఇచ్చట మనిషి యొక్క పశుప్రవృత్తిని(అంటే చెప్పినది ఆలోచించకుండా చేయడం) సూచిస్తోంది.

7.శ్రీరామ : ఇక్కడ మనిషి సమాజంలో ధర్మం కొరకు జీవించడాన్ని మరియు మనిషి తనకన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం గమనించవచ్చు.

8.శ్రీకృష్ణ : ఇక్కడ మనిషి సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకున్నాడని చెప్పడం జరిగింది.

9.బుద్ద : అన్ని సుఖాల మరియు అనుభవాల తర్వాత మనిషి వైరాగ్యభావంతో జీవించడాన్ని సూచించడం జరిగింది.

10.కల్కి : ఈ అవతారం ఇంకా రాలేదు కనుక దీని విషయం తెలియరావడం లేదు

దశావతారాలు

ఈ క్రింద చెప్పబడిన విషయాలను ఆధ్యాత్మిక దృష్టి ద్వారా లేక మతపరంగా కాకుండా విజ్ఞానదృష్టి తో చూడాలని కోరుతున్నాను.
మనందరికీ తెలుసు శ్రీమహావిష్ణువు యొక్క దశావతరాలు.

అవి వరుసగా చేప,తాబేలు,పంది,నరసింహ,వామన,పరశురామ,శ్రీరామ,శ్రీకృష్ణ,బుద్ధ మరియు కల్కి అని.
ఇక్కడ మీరు ఒక విషయం జాగ్రత్తగా గమనిస్తే ఇందులో సృష్టి పరిణామక్రమం,మనిషి జీవనవిధానం అర్థమవుతుంది.

అదెలాగంటే

1.చేప : మొదట నీరు ఏర్పడింది( నేటి ఆధునిక విజ్ఞానం ప్రకారం కూడా భూమిపైన మొదట అంతా నీరే ఉండేది).కాబట్టి మొదట జలచరాలు ఏర్పడ్డాయి.

2.తాబేలు : ఇది ఉభయచరం అనగా భూమిపైన మరియు నీటిలో రెండింటిలో సంచరించునది.

3.పంది : ఇది భూమిపైన మాత్రం సంచరించేది.భూమిపైన జీవరాసుల ఉత్పత్తి గురించి ఇక్కడ కనిపిస్తోంది.

4.నరసింహ : ఇక్కడ మానవుని మొదటిదశ వర్ణింపబడింది.ఇక్కడ మనిషి ఇంకా పరిపూర్ణరూపం పొందలేదు.

5.వామన : మానవులు మొదట మరుగుజ్జులుగా ఉండడాన్ని సూచించడం జరిగింది.

6.పరశురామ : ఇచ్చట మనిషి యొక్క పశుప్రవృత్తిని(అంటే చెప్పినది ఆలోచించకుండా చేయడం) సూచిస్తోంది.

7.శ్రీరామ : ఇక్కడ మనిషి సమాజంలో ధర్మం కొరకు జీవించడాన్ని మరియు మనిషి తనకన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం గమనించవచ్చు.

8.శ్రీకృష్ణ : ఇక్కడ మనిషి సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకున్నాడని చెప్పడం జరిగింది.

9.బుద్ద : అన్ని సుఖాల మరియు అనుభవాల తర్వాత మనిషి వైరాగ్యభావంతో జీవించడాన్ని సూచించడం జరిగింది.

10.కల్కి : ఈ అవతారం ఇంకా రాలేదు కనుక దీని విషయం తెలియరావడం లేదు

ఋషులు ?

ఋషి అంటే గడ్డం పెంచుకొని ,ముక్కు మూసుకొని కొండకోనల్లో తపస్సు చేసుకొనేవాడు అనే భ్రమను మన విద్యావ్యవస్థ, మన కుహనా లౌకికవాదులు మన బుర్రల్లోకి బాగా ఎక్కించారు.అందులో చాలాభాగం సఫలం అయ్యారు.అది ప్రమాదకరమైన భ్రమ. అది తొలగించడం అంత సులభం కాదు.

మానవజీవితంలోని ప్రతి అంశం గురించి భారతీయ ఋషులు,మునులు చేసినంత అధ్యయనం,పరిశోధన,పరిశ్రమ మరెవ్వరూ చేయలేదు.ఇది సత్యం.

ఋషి మానవాభ్యుదయం కోసం సంసారాన్ని వదిలినవాడు.ఇతర విషయాలు అతనికి తెలియదు. పరిశోధనయే అతని లక్ష్యము.ప్రాపంచిక విషయాలు అతనికి తెలియదు. అంతటి దీక్ష అతడిది.అదే అతని తపస్సు.
అతనిని ఎవరూ నియమించలేదు. ఎవరూ జీతభత్యాలు ఇవ్వలేదు.స్వచ్ఛందముగా పరిశోధనకు పూనుకొన్నవాడు.
ఋషి కోరిందేమీ లేదు.కేవలం జగత్కల్యాణం, మానవజీవితం సుఖమయం,శాంతిమయం కావడం ఒక్కటే ఋషి ఆశయం.
ఇదీ అతని లక్ష్యం.ఈరోజు మనం ఈ మాత్రం జీవిస్తున్నామంటే కారణం మహర్షుల కృషి,తపస్సే కారణం.
పాశ్చాత్యుల భాషలో శాస్త్రవేత్త అంటే జీతగాడు,వ్యాపారి. వారు కనుగొంటున్న,కనుగొన్న వాటి వలన కల్గుతున్న సుఖం తక్కువ.దుఃఖమే ఎక్కువ అన్న విషయం అందరికీ తెలుసు.

ఋషులు తమ తపస్సు ద్వారా కనుగొన్న విషయాలు మనిషి సుఖజీవితానికి ఎంతగా ఉపయోగపడతాయో శాంతియుత జీవితానికి కూడా అలానే ఉపయోగపడతాయి.ఇక్కడే మర్మము ఉంది. నేటి శాస్త్రవేత్తలు కనుగొంటున్న విషయాలతో మనం సుఖ(Luxury)జీవితం గడపగలుగుతున్నాము కానీ శాంతియుతజీవితం గడపడంలేదన్న విషయం మనకు తెలుసు.
ఋషులు కేవలం ఆధ్యాత్మిక విషయాలే కనుగొన్నారా అంటే కాదనే అనాలి. పరమాణువు(కణము)ను కనుగొన్న కణాదుడు, గణితములో సంచలనాలు సృష్టించిన భాస్కరాచార్యుడు,ఆర్యభటుడు మరియు శస్త్రచికిత్సా పితామహుడు సుశ్రుతుడు,వైద్యశాస్త్రవేత్త చరకుడు , వైమానికశాస్త్రం రచించిన మహర్షి భరధ్వాజుడు వీరు కూడా ఋషులే అన్న విషయం మరిచిపోరాదు.వీరు ఆధ్యాత్మికముగా కూడా ఎంతో పురోభివృద్ధి సాధించినవారు.

ఇప్పటికైనా మనం ఋషుల గొప్పతనం గ్రహించి, వారి మీద గల దురభిప్రాయాలను తొలగించుకోవడం సమాజానికి చాలా మంచిది.

ఋషులు ?

ఋషి అంటే గడ్డం పెంచుకొని ,ముక్కు మూసుకొని కొండకోనల్లో తపస్సు చేసుకొనేవాడు అనే భ్రమను మన విద్యావ్యవస్థ, మన కుహనా లౌకికవాదులు మన బుర్రల్లోకి బాగా ఎక్కించారు.అందులో చాలాభాగం సఫలం అయ్యారు.అది ప్రమాదకరమైన భ్రమ. అది తొలగించడం అంత సులభం కాదు.

మానవజీవితంలోని ప్రతి అంశం గురించి భారతీయ ఋషులు,మునులు చేసినంత అధ్యయనం,పరిశోధన,పరిశ్రమ మరెవ్వరూ చేయలేదు.ఇది సత్యం.

ఋషి మానవాభ్యుదయం కోసం సంసారాన్ని వదిలినవాడు.ఇతర విషయాలు అతనికి తెలియదు. పరిశోధనయే అతని లక్ష్యము.ప్రాపంచిక విషయాలు అతనికి తెలియదు. అంతటి దీక్ష అతడిది.అదే అతని తపస్సు.
అతనిని ఎవరూ నియమించలేదు. ఎవరూ జీతభత్యాలు ఇవ్వలేదు.స్వచ్ఛందముగా పరిశోధనకు పూనుకొన్నవాడు.
ఋషి కోరిందేమీ లేదు.కేవలం జగత్కల్యాణం, మానవజీవితం సుఖమయం,శాంతిమయం కావడం ఒక్కటే ఋషి ఆశయం.
ఇదీ అతని లక్ష్యం.ఈరోజు మనం ఈ మాత్రం జీవిస్తున్నామంటే కారణం మహర్షుల కృషి,తపస్సే కారణం.
పాశ్చాత్యుల భాషలో శాస్త్రవేత్త అంటే జీతగాడు,వ్యాపారి. వారు కనుగొంటున్న,కనుగొన్న వాటి వలన కల్గుతున్న సుఖం తక్కువ.దుఃఖమే ఎక్కువ అన్న విషయం అందరికీ తెలుసు.

ఋషులు తమ తపస్సు ద్వారా కనుగొన్న విషయాలు మనిషి సుఖజీవితానికి ఎంతగా ఉపయోగపడతాయో శాంతియుత జీవితానికి కూడా అలానే ఉపయోగపడతాయి.ఇక్కడే మర్మము ఉంది. నేటి శాస్త్రవేత్తలు కనుగొంటున్న విషయాలతో మనం సుఖ(Luxury)జీవితం గడపగలుగుతున్నాము కానీ శాంతియుతజీవితం గడపడంలేదన్న విషయం మనకు తెలుసు.
ఋషులు కేవలం ఆధ్యాత్మిక విషయాలే కనుగొన్నారా అంటే కాదనే అనాలి. పరమాణువు(కణము)ను కనుగొన్న కణాదుడు, గణితములో సంచలనాలు సృష్టించిన భాస్కరాచార్యుడు,ఆర్యభటుడు మరియు శస్త్రచికిత్సా పితామహుడు సుశ్రుతుడు,వైద్యశాస్త్రవేత్త చరకుడు , వైమానికశాస్త్రం రచించిన మహర్షి భరధ్వాజుడు వీరు కూడా ఋషులే అన్న విషయం మరిచిపోరాదు.వీరు ఆధ్యాత్మికముగా కూడా ఎంతో పురోభివృద్ధి సాధించినవారు.

ఇప్పటికైనా మనం ఋషుల గొప్పతనం గ్రహించి, వారి మీద గల దురభిప్రాయాలను తొలగించుకోవడం సమాజానికి చాలా మంచిది.

వేదాలలో- ఇంద్రుని ప్రాముఖ్యత

వేదాలతో పరిచయం ఉన్నవారికెవరికైనా వేదాలలో ఇంద్రునికి ఉన్న ప్రాముఖ్యత తెలుస్తుంది. మొదటి వేదమైన ఋగ్వేదములో మొట్టమొదట వర్ణించబడినవాడు ఇంద్రుడే. మరి మన పురాణాల ప్రకారం ఇంద్రుడు మానవసహజ స్వభావాలన్నీ కలిగిఉంటాడు. అలాంటప్పుడు పరమోత్కృష్టమైన వేదాలలో అలాంటి ఇంద్రుడికి అంత ప్రాముఖ్యత ఎందుకిచ్చారు? అన్న సందేహం చాలామందికి ఉంది.
ఆ అనుమానం నివృత్తి చేయడానికి ఈ టపా దోహదం చేస్తుందని భావిస్తున్నాను.

మొదట మనం ఇక్కడ తెలుసుకోవలసింది పురాణాలు ఉదహరించిన ఇంద్రుడు ఒక దేవత లేక దేవతలరాజు,స్వర్గలోకాధిపతి. ఈ పురాణాల ఇంద్రుడు ఇంద్రియాలకు అధిపతి.కాబట్టి ఈ ఇంద్రునికి మానవస్వభావాలన్నీ(కామ,క్రోధ,లోభాది గుణాలు)అంటగట్టబడ్డాయి.

ఇక వేదాలలో ప్రస్తుతింపబడ్డ లేక పూజింపబడిన ఇంద్రుని విషయానికి వద్దాం.
అసలు విషయం ఏమిటంటే వేదాలలో ఇంద్రునిగా భావించి పూజించినది ఇంద్రుడు అనే దేవతను కాదు, "ఇంద్ర" అనే శబ్దాన్నిలేక ఆ శబ్దానికి అర్హులైనవారిని.

ఈ "ఇంద్ర" అనే శబ్దానికి అర్థం ఏమిటి? ఎందుకని పూజించారు?. అన్న ప్రశ్నలకు ఋగ్వేదములోని ఐతరేయోపనిషత్తు సమాధానం చెబుతుంది. ఇందులోని 1వ అధ్యాయం, 3వ అనువాకంలోని 13,14 శ్లోకాలు అర్థం

13.మనుష్యరూపమున ఉత్పన్నమైన జీవుడు ఈ విచిత్ర జగత్తును చూచి దీని కర్త, ధర్త(ధరించువాడు) మరియొకరు ఉండవలెనని భావించి తన హృదయమందు అంతర్యామి రూపమున విరాజిల్లు పరమాత్మ సాక్షాత్కారము పొందెను. పరమాత్మయే ఈ విచిత్ర జగత్తుకు కర్త,ధర్త(ధరించువాడు)యని, ఆయన శక్తి యందు పూర్ణ విశ్వాసముకలిగి, ఆయనను పొంద ఉత్సుకతతో ప్రయత్నించిన ఆయనను పొందగలడు, మనుష్య శరీరము ద్వారానే ఆయనను పొందవచ్చును. కావున మనుష్యుడు తన అమూల్య సమయమును వృధాచేయక పరమాత్మ ప్రాప్తికి సాధన చేయవలెను.

14.మనుష్య శరీర రూపమున ఉత్పన్నమైన జీవుడు పై చెప్పిన విధమున పరమాత్మను సాక్షాత్కరింప జేసుకొనుటచే పరమాత్మను ఇదం+ద్ర= ఇదంద్ర. అంటే "నేను చూచితిని" అను పేరుతో చే పిలుతురు. అదియే పరోక్షరూపమున అంటే వ్యావహారిక రూపమున "ఇంద్ర" అనే పేరుతో వ్యవహరింతురు.

కాబట్టి వేదాల ప్రకారం ఇంద్రుడు అంటే కేవలం ఒక్కరే కాదు. ఎవరెవరు భగవంతుని చూసారో లేక ప్రత్యక్షం చేసుకొన్నారో వారందరూ ఇంద్రులే.
అటువంటి ఇంద్రులను లేక ఇంద్ర శబ్దాన్ని పొందినవారినే వేదాలలో పూజించారు. అంతేకాని ఒకే ఇంద్రున్ని లేక ఇంద్రుడనే వ్యక్తిని అని కాని కాదు.

వేదాలలో- ఇంద్రుని ప్రాముఖ్యత

వేదాలతో పరిచయం ఉన్నవారికెవరికైనా వేదాలలో ఇంద్రునికి ఉన్న ప్రాముఖ్యత తెలుస్తుంది. మొదటి వేదమైన ఋగ్వేదములో మొట్టమొదట వర్ణించబడినవాడు ఇంద్రుడే. మరి మన పురాణాల ప్రకారం ఇంద్రుడు మానవసహజ స్వభావాలన్నీ కలిగిఉంటాడు. అలాంటప్పుడు పరమోత్కృష్టమైన వేదాలలో అలాంటి ఇంద్రుడికి అంత ప్రాముఖ్యత ఎందుకిచ్చారు? అన్న సందేహం చాలామందికి ఉంది.
ఆ అనుమానం నివృత్తి చేయడానికి ఈ టపా దోహదం చేస్తుందని భావిస్తున్నాను.

మొదట మనం ఇక్కడ తెలుసుకోవలసింది పురాణాలు ఉదహరించిన ఇంద్రుడు ఒక దేవత లేక దేవతలరాజు,స్వర్గలోకాధిపతి. ఈ పురాణాల ఇంద్రుడు ఇంద్రియాలకు అధిపతి.కాబట్టి ఈ ఇంద్రునికి మానవస్వభావాలన్నీ(కామ,క్రోధ,లోభాది గుణాలు)అంటగట్టబడ్డాయి.

ఇక వేదాలలో ప్రస్తుతింపబడ్డ లేక పూజింపబడిన ఇంద్రుని విషయానికి వద్దాం.
అసలు విషయం ఏమిటంటే వేదాలలో ఇంద్రునిగా భావించి పూజించినది ఇంద్రుడు అనే దేవతను కాదు, "ఇంద్ర" అనే శబ్దాన్నిలేక ఆ శబ్దానికి అర్హులైనవారిని.

ఈ "ఇంద్ర" అనే శబ్దానికి అర్థం ఏమిటి? ఎందుకని పూజించారు?. అన్న ప్రశ్నలకు ఋగ్వేదములోని ఐతరేయోపనిషత్తు సమాధానం చెబుతుంది. ఇందులోని 1వ అధ్యాయం, 3వ అనువాకంలోని 13,14 శ్లోకాలు అర్థం

13.మనుష్యరూపమున ఉత్పన్నమైన జీవుడు ఈ విచిత్ర జగత్తును చూచి దీని కర్త, ధర్త(ధరించువాడు) మరియొకరు ఉండవలెనని భావించి తన హృదయమందు అంతర్యామి రూపమున విరాజిల్లు పరమాత్మ సాక్షాత్కారము పొందెను. పరమాత్మయే ఈ విచిత్ర జగత్తుకు కర్త,ధర్త(ధరించువాడు)యని, ఆయన శక్తి యందు పూర్ణ విశ్వాసముకలిగి, ఆయనను పొంద ఉత్సుకతతో ప్రయత్నించిన ఆయనను పొందగలడు, మనుష్య శరీరము ద్వారానే ఆయనను పొందవచ్చును. కావున మనుష్యుడు తన అమూల్య సమయమును వృధాచేయక పరమాత్మ ప్రాప్తికి సాధన చేయవలెను.

14.మనుష్య శరీర రూపమున ఉత్పన్నమైన జీవుడు పై చెప్పిన విధమున పరమాత్మను సాక్షాత్కరింప జేసుకొనుటచే పరమాత్మను ఇదం+ద్ర= ఇదంద్ర. అంటే "నేను చూచితిని" అను పేరుతో చే పిలుతురు. అదియే పరోక్షరూపమున అంటే వ్యావహారిక రూపమున "ఇంద్ర" అనే పేరుతో వ్యవహరింతురు.

కాబట్టి వేదాల ప్రకారం ఇంద్రుడు అంటే కేవలం ఒక్కరే కాదు. ఎవరెవరు భగవంతుని చూసారో లేక ప్రత్యక్షం చేసుకొన్నారో వారందరూ ఇంద్రులే.
అటువంటి ఇంద్రులను లేక ఇంద్ర శబ్దాన్ని పొందినవారినే వేదాలలో పూజించారు. అంతేకాని ఒకే ఇంద్రున్ని లేక ఇంద్రుడనే వ్యక్తిని అని కాని కాదు.

నచికేతుడు (మన పురాణవ్యక్తులు)

"నాకు నచికేతుడిలా చెప్పినది మారుమాటాడక చేసేవాళ్ళుంటే ఒక పదిమందిని ఇవ్వండి.నేను ఈ ప్రపంచాన్న ఉర్రూతలూగిస్తాను" అన్నాడు స్వామివివేకానంద.

ఇంతకూ నచికేతుడు అంటే ఎవరు?అతని గొప్పతనం ఏమిటి?

కఠోపనిషత్తు లో నచికేతుడి ప్రస్తావన వస్తుంది.

వాజశ్రవుడు(ఉద్దాలకుడు) అను బ్రాహ్మణుడు ఒక యాగం చేయ సంకల్పించాడు.ఆ యాగం లో తనకు గల సర్వసంపదలనూ దానం చేయాలి.కాని వాజశ్రవుడు ఎందుకూ పనికిరాని గోవులను,గొడ్డులను,ముసలి ఆవులను దానం చేయసాగాడు.ఇది గ్రహించిన అతని కుమారుడు నచికేతుడు తన తండ్రిని పాపం నుండి విముక్తున్ని చేయదలచి "నాన్నా!నేనూ నీకు గల సంపదనే కదా.మరి నన్ను కూడా దానం చెయ్యి"అన్నాడు.దీన్ని ఒక బాల్యచేష్ట గా తీసుకుని వాజశ్రవుడు విసిగించవద్దని అన్నాడు.కాని కొడుకు యొక్క పోరు పడలేక విసుగుతో "నిన్ను యముడికి ఇస్తున్నాను"అని అన్నాడు.(ఇప్పుడు కూడా మనం ఏమైనా కోపం వస్తే "చావు పో" అని వాడతాము కదా అలా అన్న మాట).
కాని యజ్ఞం తర్వాత వాజశ్రవుడు తను కొడుకుతో అన్న మాటలు గుర్తొచ్చి చాలా భాధపడ్డాడు.అప్పుడు నచికేతుడు తండ్రితో "నాన్నా!ఈ ప్రపంచంలో మాట నిలుపుకోకపోవడం వలన అసత్యదోషం వస్తుంది.మీరు ఏమీ భాధపడకుండా నన్ను యముడి వద్దకు పంపండి."అని యముని వద్దకు వెళ్ళాడు.

నచికేతుడు యముని వద్దకు వెళ్ళిన సమయం లో యముడు ఏదో పనిమీద వెళ్ళి అక్కడ లేడు.నచికేతుడు యముడు వచ్చేవరకు మూడు రొజులు నిరాహారంగా ఉన్నాడు.యముడు వచ్చి విషయం తెలుసుకొని "వచ్చిన అతిథి ని మూడురోజులు నిరాహారంగా ఉంచి పాపం చేసాను.అందుకు ప్రాయశ్చిత్తం గా మూడు వరాలిస్తాను" అని అనుకొని నచికేతుడితో మూడు వరాలు కోరుకొమ్మన్నాడు.

అప్పుడు నచికేతుడు " ఓ యమధర్మరాజా!మొదటి వరంగా నేను ఇక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు మా తండ్రి నన్ను సంతోషంగా ఆహ్వానించాలి(ఈ వరం ఎందుకంటే తన తండ్రి తన మీద అనుమానపడకుండా ఉండడానికి).మరియు అతని పాపాలన్నీ పోవాలి.

రెండవ వరంగా స్వర్గ ప్రాప్తికి సంబంధించిన యజ్ఞాన్ని,దానికి సంబంధించిన క్రతువుని నేర్పించమని అన్నాడు.యముడు సంతోషంతో నేర్పించి అప్పటినుండి ఆ యజ్ఞానికి నాచికేతయజ్ఞం అని పేరొస్తుందని వరమిచ్చాడు.

ఇక మూడవ వరంగా మరణానంతర జీవితం గురించి మరియు బ్రహ్మఙ్ఞానం గురించి ఆడిగాడు.యముడు అది చెప్పడం ఇష్టం లేక ధన,వస్తు,కనక,వాహన,కాంతలను అనుగ్రహిస్తానని అన్నాడు.కాని నచికేతుడు నిరాకరించడం వలన యముడు ఎంతో సంతోషించి తను కోరుకున్న వరంగా బ్రహ్మజ్ఞానం ఉపదేశించాడు.

తర్వాత నచికేతుడు సంతోషంతో తన ఇంటికి రాగా తన తండ్రి ఎంతో సంతోషంతో ఆహ్వానించాడు.

ఈ కథను కఠోపనిషత్తు నుండి గ్రహించడం జరిగింది.

నచికేతుడు (మన పురాణవ్యక్తులు)

"నాకు నచికేతుడిలా చెప్పినది మారుమాటాడక చేసేవాళ్ళుంటే ఒక పదిమందిని ఇవ్వండి.నేను ఈ ప్రపంచాన్న ఉర్రూతలూగిస్తాను" అన్నాడు స్వామివివేకానంద.

ఇంతకూ నచికేతుడు అంటే ఎవరు?అతని గొప్పతనం ఏమిటి?

కఠోపనిషత్తు లో నచికేతుడి ప్రస్తావన వస్తుంది.

వాజశ్రవుడు(ఉద్దాలకుడు) అను బ్రాహ్మణుడు ఒక యాగం చేయ సంకల్పించాడు.ఆ యాగం లో తనకు గల సర్వసంపదలనూ దానం చేయాలి.కాని వాజశ్రవుడు ఎందుకూ పనికిరాని గోవులను,గొడ్డులను,ముసలి ఆవులను దానం చేయసాగాడు.ఇది గ్రహించిన అతని కుమారుడు నచికేతుడు తన తండ్రిని పాపం నుండి విముక్తున్ని చేయదలచి "నాన్నా!నేనూ నీకు గల సంపదనే కదా.మరి నన్ను కూడా దానం చెయ్యి"అన్నాడు.దీన్ని ఒక బాల్యచేష్ట గా తీసుకుని వాజశ్రవుడు విసిగించవద్దని అన్నాడు.కాని కొడుకు యొక్క పోరు పడలేక విసుగుతో "నిన్ను యముడికి ఇస్తున్నాను"అని అన్నాడు.(ఇప్పుడు కూడా మనం ఏమైనా కోపం వస్తే "చావు పో" అని వాడతాము కదా అలా అన్న మాట).
కాని యజ్ఞం తర్వాత వాజశ్రవుడు తను కొడుకుతో అన్న మాటలు గుర్తొచ్చి చాలా భాధపడ్డాడు.అప్పుడు నచికేతుడు తండ్రితో "నాన్నా!ఈ ప్రపంచంలో మాట నిలుపుకోకపోవడం వలన అసత్యదోషం వస్తుంది.మీరు ఏమీ భాధపడకుండా నన్ను యముడి వద్దకు పంపండి."అని యముని వద్దకు వెళ్ళాడు.

నచికేతుడు యముని వద్దకు వెళ్ళిన సమయం లో యముడు ఏదో పనిమీద వెళ్ళి అక్కడ లేడు.నచికేతుడు యముడు వచ్చేవరకు మూడు రొజులు నిరాహారంగా ఉన్నాడు.యముడు వచ్చి విషయం తెలుసుకొని "వచ్చిన అతిథి ని మూడురోజులు నిరాహారంగా ఉంచి పాపం చేసాను.అందుకు ప్రాయశ్చిత్తం గా మూడు వరాలిస్తాను" అని అనుకొని నచికేతుడితో మూడు వరాలు కోరుకొమ్మన్నాడు.

అప్పుడు నచికేతుడు " ఓ యమధర్మరాజా!మొదటి వరంగా నేను ఇక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు మా తండ్రి నన్ను సంతోషంగా ఆహ్వానించాలి(ఈ వరం ఎందుకంటే తన తండ్రి తన మీద అనుమానపడకుండా ఉండడానికి).మరియు అతని పాపాలన్నీ పోవాలి.

రెండవ వరంగా స్వర్గ ప్రాప్తికి సంబంధించిన యజ్ఞాన్ని,దానికి సంబంధించిన క్రతువుని నేర్పించమని అన్నాడు.యముడు సంతోషంతో నేర్పించి అప్పటినుండి ఆ యజ్ఞానికి నాచికేతయజ్ఞం అని పేరొస్తుందని వరమిచ్చాడు.

ఇక మూడవ వరంగా మరణానంతర జీవితం గురించి మరియు బ్రహ్మఙ్ఞానం గురించి ఆడిగాడు.యముడు అది చెప్పడం ఇష్టం లేక ధన,వస్తు,కనక,వాహన,కాంతలను అనుగ్రహిస్తానని అన్నాడు.కాని నచికేతుడు నిరాకరించడం వలన యముడు ఎంతో సంతోషించి తను కోరుకున్న వరంగా బ్రహ్మజ్ఞానం ఉపదేశించాడు.

తర్వాత నచికేతుడు సంతోషంతో తన ఇంటికి రాగా తన తండ్రి ఎంతో సంతోషంతో ఆహ్వానించాడు.

ఈ కథను కఠోపనిషత్తు నుండి గ్రహించడం జరిగింది.

శుకమహర్షి - మన పురాణ ఋషులు

శుకమహర్షి మహర్షి వేదవ్యాసుని కుమారుడు.శుకుడు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని.

జన్మరహస్యము:

ఒకసారి కైలాసంలో పార్వతీదేవి శివుడితో "స్వామీ,ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి?జనన మరణాలు ఏ విధంగా సాగుతున్నాయి?అసలు సృష్టి ఏ విధంగా జరుగుతోంది?" మొదలైనవి అడిగింది.అప్పుడు ఈశ్వరుడు "అన్నీ చెప్తాను.కాని ఒక ఏకాంత ప్రదేశంలో చెప్పాలి" అంటూ కైలాసం వదిలి ఏకాంత ప్రదేశమునకు బయలుదేరారు.పరమశివుడు మొదట నంది ని,ఆభరణాలైన పాములను ఒక్కటొక్కటిగా వదిలివేస్తూ పార్వతితో బయలుదేరి చివరకు అమరనాథ గుహను చేరుకున్నారు.అక్కడినుండి పంచభూతములను,గుహలో ఉన్న రామచిలకలను బయటికి పంపివేశినాడు.పార్వతికి రహస్యాలను చెప్పడం మొదలు పెడతాడు.కాని గుహలో ఒక రామచిలక గుడ్డు పగిలి ఒక చిన్న చిలక ఈ విషయాలను వింది.ఈ విషయం పసిగట్టిన శివుడు ఆగ్రహించి మరణం వచ్చునట్లు శపించాడు.కాని మరుసటి జన్మలో ఒక ఋషిగా పుట్టునట్లు అనుగ్రహించాడు.ఆ చిలకే తర్వాతి జన్మలో శుకమహర్షి.అందుకే కొన్ని చిత్రాలలో శుకుడి ముఖము చిలుకలా కనిపిస్తుంది.

పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ మాయ వలన ఇతడు మనలాగే బాల్యం గడిపాడు.అప్పుడు వ్యాసుడు అతనికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించాడు.మిగిలినది తెలుసుకోవడానికి మిథిలా నగరపు రాజు జనకుడి దగ్గరకు పంపాడు.జనకుడు బ్రహ్మజ్ఞాని మరియు రాజర్షి.ఇతడికి విదేహుడు అనే పేరు ఉంది.విదేహుడు అనగా జీవించే ముక్తిని పొందినవాడు.శుకుడు అతనివద్దకు బయలుదేరాడు.జనకునికి ఈ విషయం దివ్యదృష్టి ద్వారా తెలిసి శుకుడిని పరిక్షించాలనుకొన్నాడు. తదనుగుణంగా ద్వారపాలకులకు ఆదేశాలిచ్చాడు.శుకుడు రాగానే ద్వారపాలకులు రాజు ఆదేశాల ప్రకారం శుకుడికి ఏ విధమైన గౌరవం ఇవ్వకుండా కేవలం కూర్చోవడడానికి ఒక పీఠం మాత్రం ఇచ్చి ద్వారం దగ్గరే కూర్చుండబెట్టారు.ఈ విధంగా మూడు రొజులు శుకుడు గడిపాడు.శుకుడు ఏ మాత్రం చలింపక అలానే కూర్చున్నాడు.మూడు రోజుల తర్వాత సకల రాజలాంఛనాలతో లోనికి తీసుకెళ్ళారు.శుకుడిని ఒక రాజపీఠం పై కూర్చుండబెట్టినారు.రాజ నర్తకుల నాట్యాలు ప్రారంభమైనవి.కానీ శుకుడు ఏ విధంగానూ చలింపలేదు.అప్పుడు జనకుడు శుకుడికి ఒక అంచులవరకు నూనెతో నిండిన పాత్రను ఇచ్చి సభలో ఏడు సార్లు తిరిగిరమ్మన్నాడు.శుకుడు అలా తిరుగుతున్నప్పుడు నాట్యకత్తెలు అతన్ని ఎన్నోవిధాలుగా మోహింపచేసేందుకు ప్రయత్నించారు.కాని శుకుడు ఏ మాత్రం తొణకక తిరిగివచ్చి కూర్చున్నాడు.అప్పుడు జనకుడు నేను నీకు ఏమీ భోదించనవసరం లేదు,నీవు బ్రహ్మజ్ఞానివి అన్నాడు.కానీ మీ తండ్రి ఆజ్ఞ ప్రకారము చెపుతాను అని వ్యాసమహర్షి చెప్పినదే చెప్పి పంపివేసాడు.శుకమహర్షి మనోనిగ్రహం ఇలాంటిది.తన ఆజ్ఞ లేనిదే తన మనసు లోకి ఎలాంటి అలోచనను రానివ్వంటువంటి మనోనిగ్రహం కలవాడు శుకుడు.

ఇది జరిగిన తర్వాత శుకుడు తన ఇంటికి వెళ్ళాడు.ఆప్పుడు అక్కడ తండ్రి వేదవ్యాసుడు లేడు.అప్పుడు శుకుడు పంచభూతాలను పిలిచి " నేను ఆడవులకు వెళ్ళిపోతున్నాను.నా తండ్రి వచ్చి నన్ను పిలిస్తే ఓం అని అరవండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.వెదవ్యాసుదు వచ్చి ఓ కుమారా!శుకా అని పిలువగా పంచభూతాలు ఓం అని అరిచాయి.అప్పుడు వేదవ్యాసుడు పంచభూతాలతో "మీరు నా కొడుకు గురించి చెప్పకపోతే శపిస్తాను" అని ఆగ్రహించాడు.పంచభూతాలు విషయం చెప్పాయి.శుకుడిని వెతుకుతూ వ్యాసుడు బయలుదేరాడు.కొద్ది దూరంలో ఆకాశ మార్గంలో శుకుడు వెళ్తూ కనిపించాడు.వ్యాసుడు పిలుస్తున్నా శుకుడు పట్టించుకోకుండా వెళ్తున్నాడు.దారిలో ఒకచోట దేవకన్యలు స్నానం చేస్తున్నారు.వారి నవయవ్వనం లోఉన్న,దిగంబరం గా వెళ్తున్న శుకుడిని చూసి కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా స్నానం కొనసాగించారు.వెనుకనే వేదవ్యాసున్ని చూసి సిగ్గుపడి బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారు.ఇది చూసి వ్యాసుడు ఆశ్చర్యంతో" ఓ అమ్మాయిలారా!మీరు యవ్వనంలోని నా బిడ్డను చూసికూడా సిగ్గుపడలేదు.కాని ముసలివాడినైన నన్ను చూసి సిగ్గుపడుతున్నారు.ఎందుకు?" అని అడిగాడు.అప్పుడు దేవకన్యలు"మీ కుమారుడు నవయవ్వనం లో ఉన్నా అతడు జితేంద్రియుడు,ఎలాంటి బందాలు లేనివాడు.కాని మీరు మీ పుత్రుడికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించికూడా ఇంకా కొడుకు అనే భ్రాంతిని వదలలేకపోయారు.అందువలన మిమ్ములను చూసినప్పుడు మాకు సిగ్గు కలిగింది.మీ కొడుకుని చూసినప్పుడు మాకు ఎలాంటి వికారము కలుగలేదు" అన్నారు.

ఇదీ శుకమహర్షి చరిత్ర.

శుకుడి విశేషాలు:

1.తిరుమల శ్రీవేంకటేశ్శ్వరస్వామికి పద్మావతితో పెళ్ళికి ముహూర్తం పెట్టింది శుకమహర్షి గారే.
2.శుకుడి గురించి పరమశివుడు పార్వతితో " ఓ దేవీ!భగవద్గీత సారాంశము శ్రీకృష్ణుడికి తెలుసు,నాకూ మరియు శుకుడికి పూర్తిగా తెలుసు.వేదవ్యాసుడికి తెలిసుండవచ్చు కొద్దిగా" అని అన్నాడు.
3.మహాభాగవతాన్ని పరీక్షిత్ మహారాజుద్వారా ప్రపంచానికి అందించినది శుకమహర్షిగారే.

శుకమహర్షి - మన పురాణ ఋషులు

శుకమహర్షి మహర్షి వేదవ్యాసుని కుమారుడు.శుకుడు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని.

జన్మరహస్యము:

ఒకసారి కైలాసంలో పార్వతీదేవి శివుడితో "స్వామీ,ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి?జనన మరణాలు ఏ విధంగా సాగుతున్నాయి?అసలు సృష్టి ఏ విధంగా జరుగుతోంది?" మొదలైనవి అడిగింది.అప్పుడు ఈశ్వరుడు "అన్నీ చెప్తాను.కాని ఒక ఏకాంత ప్రదేశంలో చెప్పాలి" అంటూ కైలాసం వదిలి ఏకాంత ప్రదేశమునకు బయలుదేరారు.పరమశివుడు మొదట నంది ని,ఆభరణాలైన పాములను ఒక్కటొక్కటిగా వదిలివేస్తూ పార్వతితో బయలుదేరి చివరకు అమరనాథ గుహను చేరుకున్నారు.అక్కడినుండి పంచభూతములను,గుహలో ఉన్న రామచిలకలను బయటికి పంపివేశినాడు.పార్వతికి రహస్యాలను చెప్పడం మొదలు పెడతాడు.కాని గుహలో ఒక రామచిలక గుడ్డు పగిలి ఒక చిన్న చిలక ఈ విషయాలను వింది.ఈ విషయం పసిగట్టిన శివుడు ఆగ్రహించి మరణం వచ్చునట్లు శపించాడు.కాని మరుసటి జన్మలో ఒక ఋషిగా పుట్టునట్లు అనుగ్రహించాడు.ఆ చిలకే తర్వాతి జన్మలో శుకమహర్షి.అందుకే కొన్ని చిత్రాలలో శుకుడి ముఖము చిలుకలా కనిపిస్తుంది.

పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ మాయ వలన ఇతడు మనలాగే బాల్యం గడిపాడు.అప్పుడు వ్యాసుడు అతనికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించాడు.మిగిలినది తెలుసుకోవడానికి మిథిలా నగరపు రాజు జనకుడి దగ్గరకు పంపాడు.జనకుడు బ్రహ్మజ్ఞాని మరియు రాజర్షి.ఇతడికి విదేహుడు అనే పేరు ఉంది.విదేహుడు అనగా జీవించే ముక్తిని పొందినవాడు.శుకుడు అతనివద్దకు బయలుదేరాడు.జనకునికి ఈ విషయం దివ్యదృష్టి ద్వారా తెలిసి శుకుడిని పరిక్షించాలనుకొన్నాడు. తదనుగుణంగా ద్వారపాలకులకు ఆదేశాలిచ్చాడు.శుకుడు రాగానే ద్వారపాలకులు రాజు ఆదేశాల ప్రకారం శుకుడికి ఏ విధమైన గౌరవం ఇవ్వకుండా కేవలం కూర్చోవడడానికి ఒక పీఠం మాత్రం ఇచ్చి ద్వారం దగ్గరే కూర్చుండబెట్టారు.ఈ విధంగా మూడు రొజులు శుకుడు గడిపాడు.శుకుడు ఏ మాత్రం చలింపక అలానే కూర్చున్నాడు.మూడు రోజుల తర్వాత సకల రాజలాంఛనాలతో లోనికి తీసుకెళ్ళారు.శుకుడిని ఒక రాజపీఠం పై కూర్చుండబెట్టినారు.రాజ నర్తకుల నాట్యాలు ప్రారంభమైనవి.కానీ శుకుడు ఏ విధంగానూ చలింపలేదు.అప్పుడు జనకుడు శుకుడికి ఒక అంచులవరకు నూనెతో నిండిన పాత్రను ఇచ్చి సభలో ఏడు సార్లు తిరిగిరమ్మన్నాడు.శుకుడు అలా తిరుగుతున్నప్పుడు నాట్యకత్తెలు అతన్ని ఎన్నోవిధాలుగా మోహింపచేసేందుకు ప్రయత్నించారు.కాని శుకుడు ఏ మాత్రం తొణకక తిరిగివచ్చి కూర్చున్నాడు.అప్పుడు జనకుడు నేను నీకు ఏమీ భోదించనవసరం లేదు,నీవు బ్రహ్మజ్ఞానివి అన్నాడు.కానీ మీ తండ్రి ఆజ్ఞ ప్రకారము చెపుతాను అని వ్యాసమహర్షి చెప్పినదే చెప్పి పంపివేసాడు.శుకమహర్షి మనోనిగ్రహం ఇలాంటిది.తన ఆజ్ఞ లేనిదే తన మనసు లోకి ఎలాంటి అలోచనను రానివ్వంటువంటి మనోనిగ్రహం కలవాడు శుకుడు.

ఇది జరిగిన తర్వాత శుకుడు తన ఇంటికి వెళ్ళాడు.ఆప్పుడు అక్కడ తండ్రి వేదవ్యాసుడు లేడు.అప్పుడు శుకుడు పంచభూతాలను పిలిచి " నేను ఆడవులకు వెళ్ళిపోతున్నాను.నా తండ్రి వచ్చి నన్ను పిలిస్తే ఓం అని అరవండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.వెదవ్యాసుదు వచ్చి ఓ కుమారా!శుకా అని పిలువగా పంచభూతాలు ఓం అని అరిచాయి.అప్పుడు వేదవ్యాసుడు పంచభూతాలతో "మీరు నా కొడుకు గురించి చెప్పకపోతే శపిస్తాను" అని ఆగ్రహించాడు.పంచభూతాలు విషయం చెప్పాయి.శుకుడిని వెతుకుతూ వ్యాసుడు బయలుదేరాడు.కొద్ది దూరంలో ఆకాశ మార్గంలో శుకుడు వెళ్తూ కనిపించాడు.వ్యాసుడు పిలుస్తున్నా శుకుడు పట్టించుకోకుండా వెళ్తున్నాడు.దారిలో ఒకచోట దేవకన్యలు స్నానం చేస్తున్నారు.వారి నవయవ్వనం లోఉన్న,దిగంబరం గా వెళ్తున్న శుకుడిని చూసి కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా స్నానం కొనసాగించారు.వెనుకనే వేదవ్యాసున్ని చూసి సిగ్గుపడి బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారు.ఇది చూసి వ్యాసుడు ఆశ్చర్యంతో" ఓ అమ్మాయిలారా!మీరు యవ్వనంలోని నా బిడ్డను చూసికూడా సిగ్గుపడలేదు.కాని ముసలివాడినైన నన్ను చూసి సిగ్గుపడుతున్నారు.ఎందుకు?" అని అడిగాడు.అప్పుడు దేవకన్యలు"మీ కుమారుడు నవయవ్వనం లో ఉన్నా అతడు జితేంద్రియుడు,ఎలాంటి బందాలు లేనివాడు.కాని మీరు మీ పుత్రుడికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించికూడా ఇంకా కొడుకు అనే భ్రాంతిని వదలలేకపోయారు.అందువలన మిమ్ములను చూసినప్పుడు మాకు సిగ్గు కలిగింది.మీ కొడుకుని చూసినప్పుడు మాకు ఎలాంటి వికారము కలుగలేదు" అన్నారు.

ఇదీ శుకమహర్షి చరిత్ర.

శుకుడి విశేషాలు:

1.తిరుమల శ్రీవేంకటేశ్శ్వరస్వామికి పద్మావతితో పెళ్ళికి ముహూర్తం పెట్టింది శుకమహర్షి గారే.
2.శుకుడి గురించి పరమశివుడు పార్వతితో " ఓ దేవీ!భగవద్గీత సారాంశము శ్రీకృష్ణుడికి తెలుసు,నాకూ మరియు శుకుడికి పూర్తిగా తెలుసు.వేదవ్యాసుడికి తెలిసుండవచ్చు కొద్దిగా" అని అన్నాడు.
3.మహాభాగవతాన్ని పరీక్షిత్ మహారాజుద్వారా ప్రపంచానికి అందించినది శుకమహర్షిగారే.

ఆర్యభటీయం(ప్రాచీన భారత విజ్ఞానగ్రంథాలు)

ఆర్యభట గురించి ఒక టపాలో చెప్పాను.ఇందులో అతని ప్రఖ్యాత ఆర్యభటీయం లోని విశేషాలను వ్రాయడం జరిగింది.
1.భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది.
2.సూర్యుని దృష్ట్యా గ్రహాల రోజులు కనుగొనడం
3.చంద్రుడు మరియు ఇతర గ్రహాలు సూర్యకాంతి వలనే ప్రకాశిస్తున్నాయి
4.గ్రహణాలు సూర్యుడు,చంద్రుడు మరియు భూమి ఒకే వరుసలోనికి వచ్చినపుడు ఏర్పడతాయి.(ఇక్కడ పూర్తి వివరాలు ఇచ్చారు).
5.ఈ గ్రంథం ప్రకారం సంవత్సరం=365 రోజులు,6 గంటలు,12 నిమిషాలు,30 సెకన్లు.(ఆధునిక విజ్ఞానం ప్రకారం ఇది 365 రోజులు,6 గంటలు,9 నిమిషాలు,10 సెకన్లు)
6.ఈ గ్రంథం ప్రకారం గణితశాస్త్రంలో "పై(π)" విలువ దాదాపు 62832/20000=3.1416....( ఇప్పటి విలువ=3.14159...)
7.భూమి చుట్టూకొలత=24,835 మైళ్ళు ( ఇప్పటి ప్రకారం 24,902 మైళ్ళు)
8.సమస్య ద్వికరణీ. ప్రమాణం త్రితీయెన వర్ధయెత్ తచ్చతుర్థానాత్మ చతుసస్త్రింషెనెన సవిషెషహ్
ఇది 2 యొక్క వర్గమూలం కనుగొనడాన్ని వివరిస్తుంది.
2 యొక్క వర్గమూలం=1 + 1/3 + 1/(3.4) - 1(3.4.34)...=1.41421569(5 దశాంశాలకు సవరిస్తే).
9.sin(15 డిగ్రీలు)=890 ( ఇప్పటి విలువ 889.820) (ఇతను sin ను అర్దజ్యా గా వ్యవహరించాడు).

ఆర్యభటీయం(ప్రాచీన భారత విజ్ఞానగ్రంథాలు)

ఆర్యభట గురించి ఒక టపాలో చెప్పాను.ఇందులో అతని ప్రఖ్యాత ఆర్యభటీయం లోని విశేషాలను వ్రాయడం జరిగింది.
1.భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది.
2.సూర్యుని దృష్ట్యా గ్రహాల రోజులు కనుగొనడం
3.చంద్రుడు మరియు ఇతర గ్రహాలు సూర్యకాంతి వలనే ప్రకాశిస్తున్నాయి
4.గ్రహణాలు సూర్యుడు,చంద్రుడు మరియు భూమి ఒకే వరుసలోనికి వచ్చినపుడు ఏర్పడతాయి.(ఇక్కడ పూర్తి వివరాలు ఇచ్చారు).
5.ఈ గ్రంథం ప్రకారం సంవత్సరం=365 రోజులు,6 గంటలు,12 నిమిషాలు,30 సెకన్లు.(ఆధునిక విజ్ఞానం ప్రకారం ఇది 365 రోజులు,6 గంటలు,9 నిమిషాలు,10 సెకన్లు)
6.ఈ గ్రంథం ప్రకారం గణితశాస్త్రంలో "పై(π)" విలువ దాదాపు 62832/20000=3.1416....( ఇప్పటి విలువ=3.14159...)
7.భూమి చుట్టూకొలత=24,835 మైళ్ళు ( ఇప్పటి ప్రకారం 24,902 మైళ్ళు)
8.సమస్య ద్వికరణీ. ప్రమాణం త్రితీయెన వర్ధయెత్ తచ్చతుర్థానాత్మ చతుసస్త్రింషెనెన సవిషెషహ్
ఇది 2 యొక్క వర్గమూలం కనుగొనడాన్ని వివరిస్తుంది.
2 యొక్క వర్గమూలం=1 + 1/3 + 1/(3.4) - 1(3.4.34)...=1.41421569(5 దశాంశాలకు సవరిస్తే).
9.sin(15 డిగ్రీలు)=890 ( ఇప్పటి విలువ 889.820) (ఇతను sin ను అర్దజ్యా గా వ్యవహరించాడు).

M.S.సుబ్బులక్ష్మి - మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణ

16 సెప్టెంబర్ 2009 సుబ్బులక్ష్మి గారి పుట్టినరోజు. కేవలం ప్రతిభ ద్వారానే మనుషులు గొప్పవారు కాలేరు. అహంకారానికి లోనుకాకుండా మానవత్వం కలిగిఉండేవారే అచంద్రతారార్కం నిలిచిఉంటారనే దానికి సుబ్బులక్ష్మి గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన.

బాగాపేరువచ్చి ప్రపంచప్రఖ్యాతి పొందిన తర్వాత ఒకసారి సుబ్బులక్ష్మిగారు ఒక కచేరి చేసారు. కచేరి ముగిసిన తర్వాత తన గదిలోనికి వెళ్ళిపోయారు. గేటు బయట ఒక ముసలావిడ సుబ్బులక్ష్మిగారిని చూడాలని బయటివారితో ఘర్షణ పడుతోంది. కాని వారు ఆమెను లోనికి అనుమతించడం లేదు. బయటి ఈ హడావుడి విన్న సుబ్బులక్ష్మిగారు విషయం తెలుసుకొని ఆ ముసలావిడను లోనికి అనుమతించమన్నారు.

ముసలావిడ లోనికి వచ్చిన తర్వాత ఆమెను విషయం అడిగారు. అప్పుడు ముసలావిడ సుబ్బులక్ష్మిగారితో " మీ కచేరి చూద్దామని 10మైళ్ళ నుండి నడుకొనివచ్చాను.నా దురదృష్టం కొద్దీ మీ కచేరీ అయిపోయింది. కనీసం మిమ్మల్ని చూద్దామంటే వారు లోనికి అనుమతించలేదు" అంది. సుబ్బులక్ష్మిగారు ఎంతో బాధపడి ఆ ముసలావిడకు ఆహారం పెట్టారు. తర్వాత ఎవరూ ఊహించని విధముగా సుబ్బులక్ష్మిగారు ఆ ముసలావిడ ఒక్కదానికోసం మళ్ళీ కచేరి చేసారు. అక్కడున్న అందరూ ఆమె మానవత్వానికి, జాలిగుండెకు చలించిపోయారు.

"ఏ మూర్ఖుడైనా తనదైన రోజున ఘనకార్యం చేసి గొప్పవాడని పేరు తెచ్చుకోవచ్చు. కాబట్టి గొప్పతనం అనేది ఒకరు చేసిన ఘనకార్యాలపై ఆధారపడి అంచనా వేయకూడదు. వారు చేసే చిన్నచిన్నపనులలో వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది వారి గొప్పతనం అంచనా వేయాలి" అన్న వివేకానందుని వాక్కులకు సుబ్బులక్ష్మి గారి జీవితమే ఒక ఉదాహరణ.

M.S.సుబ్బులక్ష్మి - మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణ

16 సెప్టెంబర్ 2009 సుబ్బులక్ష్మి గారి పుట్టినరోజు. కేవలం ప్రతిభ ద్వారానే మనుషులు గొప్పవారు కాలేరు. అహంకారానికి లోనుకాకుండా మానవత్వం కలిగిఉండేవారే అచంద్రతారార్కం నిలిచిఉంటారనే దానికి సుబ్బులక్ష్మి గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన.

బాగాపేరువచ్చి ప్రపంచప్రఖ్యాతి పొందిన తర్వాత ఒకసారి సుబ్బులక్ష్మిగారు ఒక కచేరి చేసారు. కచేరి ముగిసిన తర్వాత తన గదిలోనికి వెళ్ళిపోయారు. గేటు బయట ఒక ముసలావిడ సుబ్బులక్ష్మిగారిని చూడాలని బయటివారితో ఘర్షణ పడుతోంది. కాని వారు ఆమెను లోనికి అనుమతించడం లేదు. బయటి ఈ హడావుడి విన్న సుబ్బులక్ష్మిగారు విషయం తెలుసుకొని ఆ ముసలావిడను లోనికి అనుమతించమన్నారు.

ముసలావిడ లోనికి వచ్చిన తర్వాత ఆమెను విషయం అడిగారు. అప్పుడు ముసలావిడ సుబ్బులక్ష్మిగారితో " మీ కచేరి చూద్దామని 10మైళ్ళ నుండి నడుకొనివచ్చాను.నా దురదృష్టం కొద్దీ మీ కచేరీ అయిపోయింది. కనీసం మిమ్మల్ని చూద్దామంటే వారు లోనికి అనుమతించలేదు" అంది. సుబ్బులక్ష్మిగారు ఎంతో బాధపడి ఆ ముసలావిడకు ఆహారం పెట్టారు. తర్వాత ఎవరూ ఊహించని విధముగా సుబ్బులక్ష్మిగారు ఆ ముసలావిడ ఒక్కదానికోసం మళ్ళీ కచేరి చేసారు. అక్కడున్న అందరూ ఆమె మానవత్వానికి, జాలిగుండెకు చలించిపోయారు.

"ఏ మూర్ఖుడైనా తనదైన రోజున ఘనకార్యం చేసి గొప్పవాడని పేరు తెచ్చుకోవచ్చు. కాబట్టి గొప్పతనం అనేది ఒకరు చేసిన ఘనకార్యాలపై ఆధారపడి అంచనా వేయకూడదు. వారు చేసే చిన్నచిన్నపనులలో వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది వారి గొప్పతనం అంచనా వేయాలి" అన్న వివేకానందుని వాక్కులకు సుబ్బులక్ష్మి గారి జీవితమే ఒక ఉదాహరణ.

Alexs words



WE SEE, WE READ and WE TALK
When are we realise ?
At the edge of death like Alex??
or Goutham Budha who realised at his youg age ?

Alexs words



WE SEE, WE READ and WE TALK
When are we realise ?
At the edge of death like Alex??
or Goutham Budha who realised at his youg age ?

సమైక్య జీవనసౌందర్యం

'అనేకానేక అద్భుతాలకు నెలవైన ఈ విశ్వంలో మానవ జన్మకన్నా అద్భుతమైనది మరొకటి లేద'న్నాడు గ్రీకు మేధావి సొఫొక్లిస్‌! అవును. ప్రపంచంలోని అన్ని జీవులకంటే, ఆ మాటకొస్తే- ఉందో లేదో తెలియని వూహాలోకంలో మనం ఉన్నారనుకుంటున్న అమర్త్యుల కంటే- మన కట్టెదుటనున్న జగత్తులోని మర్త్యుడే మిన్న. అతడి ఆవిర్భావం- మహిపై జీవన యవనికమీద విరిసిన హరివిల్లు. 'ఏడూ వర్ణాలు కలిసీ ఇంద్రధనుసవుతాది... అన్నీ వర్ణాలకూ ఒకటే ఇహమూ పరముంటాది...' అని పాటూరించాడు వేటూరి. మనిషి మానసంలోని రాగద్వేషాలు, అతడు అనుభవించే సుఖదుఃఖాలు, అనుభూతించే ఖేదప్రమోదాలు, ఆస్వాదించే ప్రశాంతి, దిగమింగుకునే అశాంతి, పలవరించే బాధామయ గాథలు, పరితపించే విషాదమాధుర్యాలు- ఏడు రంగులై విచ్చుకున్న మహేంద్రచాపం మానవజీవితం. సప్తవర్ణాలవంటి ఆ అనుభూతుల సమ్మిళితమైన విజయహారాన్ని ధరించి, జీవనప్రస్థానం సాగించి, విజేతగా నిలిచిన మనిషే ఇహపరాల సాధకుడవుతాడు. మరే జీవికీ లేని ఈ అనుభూతులు మనిషికి మాత్రమే సొంతం కనుకనే కాబోలు భగవంతుడు కూడా మానవునిగా అవతరించాడు, మహనీయుడనిపించుకున్నాడు. రామునిగా, కృష్ణునిగా, తిరుమలేశునిగా నరుడైన నారాయణుడే- తన ఇతర అవతారాల్లోకంటే ఎక్కువగా ఆరాధనీయుడవుతూ 'దైవం మానుష రూపేణా' అన్న ఆర్యోక్తిని సాకారం చేస్తున్నాడు! 'మనిషిగా పుట్టి దేవుడు మాత్రమేమి బావుకున్నాడు... బాధలు పడుట తప్ప!' అని ఆత్రేయ అని ఉండవచ్చు. కానీ, బాధలు పడటంలోని అనిర్వచనీయమైన ఆనందానుభూతి కోసమే దేవుడు మనిషిగా పుట్టి ఉంటాడు.

'జీవిత మైదానంలో ఆనందం జీవనది'గా అభివర్ణించాడు రచయిత గోపాలచక్రవర్తి. ఒకరితో ఒకరు చెట్టపట్టాలుగా, ఒకరికొకరు చేదోడువాదోడుగా మానవ సమూహాల మహాప్రస్థానం సాగిపోతే- సామాజిక జీవిత మైదానంలోనూ ఆనందం అలలు అలలుగా జీవనదియై ప్రవహిస్తుంది. మనుషుల హృదయాల్లో మానవత్వ పరిమళాల్ని గుబాళింపజేసే మానవీయ సంబంధాల కంటే ఆనందదాయకమైనవి వేరే ఏముంటాయి? మనిషి జననం, జీవనం, జీవితం, చివరికి మరణం... అన్ని దశలూ సామాజిక సంబంధాలతో ముడిపడినవే. అందుకే- 'సంఘం శరణం గచ్ఛామి' అన్న తారకమంత్రాన్ని బుద్ధభగవానుడు ఈ వేదభూమికి ఉపదేశించాడు. బహుముఖాలుగా ఉన్న సమాజం ఏకోన్ముఖంగా, మానవుడు వ్యష్టిగా కాక సమష్ఠిగా కదిలితే సమైక్య జీవనసౌందర్యం సాక్షాత్కరిస్తుంది. సమాజానికి, అందులో అంతర్భాగమైన వ్యక్తులకు తుష్టిని, పుష్టిని సమకూరుస్తుంది. అందుకు కావలసిందల్లా మనుషుల మధ్య సామాజికంగా సంబంధాలు బలపడటమే! సమత, 'సహ'వాసం పొడ గిట్టని ఓ పెద్దమనిషి- 'మీ కుర్రకారువన్నీ వెర్రి పోకడలు. 'సమానత్వం, సమానత్వం' అంటూ కేకలు వేయగానే సరా... మన చేతి అయిదు వేళ్లే సమంగా ఉండవు, అటువంటిది మనుషుల మధ్య సమానత్వం అసలెలా సాధ్యం?'- మెటికలు విరుస్తూ ఆ కొద్దిపాటి నొప్పికే 'అబ్బా' అనుకుంటూ ఓ కుర్రాణ్ని కోప్పడ్డాడు. 'మన చేతి వేళ్లు సమానంగా ఉండవుకానీ, వాటిలో ఏ ఒక్క వేలికి గాయమైనా శరీరానికి కలిగే నొప్పి మాత్రం సమంగానే బాధిస్తుంది మరి' అంటూ చురక అంటించాడు ఆ చిన్నోడు! 'లోకులతో నాకేమిటి, నా లోకమె నాద'నుకునే ఉలిపికట్టె బాపతు మనుషుల్లా కాక, పదిమందితో కలసిమెలసి తిరగడం మనిషిని ఉల్లాసంగా ఉంచుతుంది. మనసులో ఉత్సాహాన్ని నింపుతుంది. మనిషి ఆరోగ్యానికి ఆ రెండింటినీ మించిన మరో కొండగుర్తు ఏముంటుంది?

మనుషుల ఆరోగ్యం- వారు భుజించే ఆహారం, చేసే వ్యాయామం కంటే, సమాజంలో వారు జీవనాన్ని గడుపుతున్న తీరుపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని అమెరికా పరిశోధకులూ తాజాగా కనుగొన్నారు. పదుగుర్నీ పలకరిస్తూ సమాజంలోని తమ తోటివారితో పదం కలుపుతూ సన్నిహితంగా మెలిగే మనుషులు- అదిగో అంటే వచ్చి ముసిరే జలుబు, హఠాత్తుగా పంజా విసిరే గుండెపోటు తదితరాల బారినపడే ప్రమాదం తక్కువగా ఉంటుందని ఆ పరిశోధకుల బృందం నాయకుడు ప్రొఫెసర్‌ అలెక్స్‌ ఇస్లాం చెబుతున్నారు. సంఘజీవనంలో మానవులు అన్యోన్య సంబంధాలు కలిగి ఉంటే కలదు సుఖం అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? అందరూ విడివిడిగా కాక కలివిడిగా జీవించేలా మానవీయ సంబంధాలకు అంటుకట్టడం మనుషులకు అసాధ్యమేమీకాదు. పరస్పర సంబంధాల సేతు నిర్మాణానికి పేగు బంధమొక్కటే ఆధారశిల కానక్కరలేదు. అందుకు సాటి మనిషీ ప్రాతిపదికయితే చాలు... ఎదుటివారు దుఃఖంలో కుమిలిపోతున్నప్పుడు వారి కన్నీటిని తుడిచే ఓ ఆత్మీయత చాలు... బాధతో పరితపిస్తున్నప్పుడు వారికి ఓదార్పునిచ్చే ఓ చల్లని పలుకు చాలు... కష్టాల్లో కుంగిపోతున్నపుడు వారి వెన్నుతట్టి ఊరట కలిగించే ఓ ధైర్యవచనం చాలు, మనిషికీ మనిషికి మధ్య సామాజిక సంబంధాలు తప్పకుండా మోసులెత్తుతాయి. ఎందుకంటే- శ్రీశ్రీ అన్నట్లు 'ఎంతగా ఎడం ఎడంగా ఉన్నా/ ఎంతగా పైపై భేదాలున్నా/ ఎంతగా స్వాతిశయం పెరిగినా/ ఎంత బలం, ధనం, జవం పెరిగినా/ అంతరంగం అట్టడుగున మాత్రం/ అంతమందిమీ మానవులమే!' ఆర్థికాంశాలు కాక, మానవీయ సంబంధాలే మనిషి హృదయాన్ని శాసించే రోజు రావాలి. కనీసం అప్పుడైనా- వృద్ధాప్యంలోని తల్లిదండ్రుల్ని దిక్కులేనివారిగా వీథులపాలుజేసే 'సుపుత్రుల' మానసిక అనారోగ్యానికి మందు దొరుకుతుందేమో!

సమైక్య జీవనసౌందర్యం

'అనేకానేక అద్భుతాలకు నెలవైన ఈ విశ్వంలో మానవ జన్మకన్నా అద్భుతమైనది మరొకటి లేద'న్నాడు గ్రీకు మేధావి సొఫొక్లిస్‌! అవును. ప్రపంచంలోని అన్ని జీవులకంటే, ఆ మాటకొస్తే- ఉందో లేదో తెలియని వూహాలోకంలో మనం ఉన్నారనుకుంటున్న అమర్త్యుల కంటే- మన కట్టెదుటనున్న జగత్తులోని మర్త్యుడే మిన్న. అతడి ఆవిర్భావం- మహిపై జీవన యవనికమీద విరిసిన హరివిల్లు. 'ఏడూ వర్ణాలు కలిసీ ఇంద్రధనుసవుతాది... అన్నీ వర్ణాలకూ ఒకటే ఇహమూ పరముంటాది...' అని పాటూరించాడు వేటూరి. మనిషి మానసంలోని రాగద్వేషాలు, అతడు అనుభవించే సుఖదుఃఖాలు, అనుభూతించే ఖేదప్రమోదాలు, ఆస్వాదించే ప్రశాంతి, దిగమింగుకునే అశాంతి, పలవరించే బాధామయ గాథలు, పరితపించే విషాదమాధుర్యాలు- ఏడు రంగులై విచ్చుకున్న మహేంద్రచాపం మానవజీవితం. సప్తవర్ణాలవంటి ఆ అనుభూతుల సమ్మిళితమైన విజయహారాన్ని ధరించి, జీవనప్రస్థానం సాగించి, విజేతగా నిలిచిన మనిషే ఇహపరాల సాధకుడవుతాడు. మరే జీవికీ లేని ఈ అనుభూతులు మనిషికి మాత్రమే సొంతం కనుకనే కాబోలు భగవంతుడు కూడా మానవునిగా అవతరించాడు, మహనీయుడనిపించుకున్నాడు. రామునిగా, కృష్ణునిగా, తిరుమలేశునిగా నరుడైన నారాయణుడే- తన ఇతర అవతారాల్లోకంటే ఎక్కువగా ఆరాధనీయుడవుతూ 'దైవం మానుష రూపేణా' అన్న ఆర్యోక్తిని సాకారం చేస్తున్నాడు! 'మనిషిగా పుట్టి దేవుడు మాత్రమేమి బావుకున్నాడు... బాధలు పడుట తప్ప!' అని ఆత్రేయ అని ఉండవచ్చు. కానీ, బాధలు పడటంలోని అనిర్వచనీయమైన ఆనందానుభూతి కోసమే దేవుడు మనిషిగా పుట్టి ఉంటాడు.

'జీవిత మైదానంలో ఆనందం జీవనది'గా అభివర్ణించాడు రచయిత గోపాలచక్రవర్తి. ఒకరితో ఒకరు చెట్టపట్టాలుగా, ఒకరికొకరు చేదోడువాదోడుగా మానవ సమూహాల మహాప్రస్థానం సాగిపోతే- సామాజిక జీవిత మైదానంలోనూ ఆనందం అలలు అలలుగా జీవనదియై ప్రవహిస్తుంది. మనుషుల హృదయాల్లో మానవత్వ పరిమళాల్ని గుబాళింపజేసే మానవీయ సంబంధాల కంటే ఆనందదాయకమైనవి వేరే ఏముంటాయి? మనిషి జననం, జీవనం, జీవితం, చివరికి మరణం... అన్ని దశలూ సామాజిక సంబంధాలతో ముడిపడినవే. అందుకే- 'సంఘం శరణం గచ్ఛామి' అన్న తారకమంత్రాన్ని బుద్ధభగవానుడు ఈ వేదభూమికి ఉపదేశించాడు. బహుముఖాలుగా ఉన్న సమాజం ఏకోన్ముఖంగా, మానవుడు వ్యష్టిగా కాక సమష్ఠిగా కదిలితే సమైక్య జీవనసౌందర్యం సాక్షాత్కరిస్తుంది. సమాజానికి, అందులో అంతర్భాగమైన వ్యక్తులకు తుష్టిని, పుష్టిని సమకూరుస్తుంది. అందుకు కావలసిందల్లా మనుషుల మధ్య సామాజికంగా సంబంధాలు బలపడటమే! సమత, 'సహ'వాసం పొడ గిట్టని ఓ పెద్దమనిషి- 'మీ కుర్రకారువన్నీ వెర్రి పోకడలు. 'సమానత్వం, సమానత్వం' అంటూ కేకలు వేయగానే సరా... మన చేతి అయిదు వేళ్లే సమంగా ఉండవు, అటువంటిది మనుషుల మధ్య సమానత్వం అసలెలా సాధ్యం?'- మెటికలు విరుస్తూ ఆ కొద్దిపాటి నొప్పికే 'అబ్బా' అనుకుంటూ ఓ కుర్రాణ్ని కోప్పడ్డాడు. 'మన చేతి వేళ్లు సమానంగా ఉండవుకానీ, వాటిలో ఏ ఒక్క వేలికి గాయమైనా శరీరానికి కలిగే నొప్పి మాత్రం సమంగానే బాధిస్తుంది మరి' అంటూ చురక అంటించాడు ఆ చిన్నోడు! 'లోకులతో నాకేమిటి, నా లోకమె నాద'నుకునే ఉలిపికట్టె బాపతు మనుషుల్లా కాక, పదిమందితో కలసిమెలసి తిరగడం మనిషిని ఉల్లాసంగా ఉంచుతుంది. మనసులో ఉత్సాహాన్ని నింపుతుంది. మనిషి ఆరోగ్యానికి ఆ రెండింటినీ మించిన మరో కొండగుర్తు ఏముంటుంది?

మనుషుల ఆరోగ్యం- వారు భుజించే ఆహారం, చేసే వ్యాయామం కంటే, సమాజంలో వారు జీవనాన్ని గడుపుతున్న తీరుపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని అమెరికా పరిశోధకులూ తాజాగా కనుగొన్నారు. పదుగుర్నీ పలకరిస్తూ సమాజంలోని తమ తోటివారితో పదం కలుపుతూ సన్నిహితంగా మెలిగే మనుషులు- అదిగో అంటే వచ్చి ముసిరే జలుబు, హఠాత్తుగా పంజా విసిరే గుండెపోటు తదితరాల బారినపడే ప్రమాదం తక్కువగా ఉంటుందని ఆ పరిశోధకుల బృందం నాయకుడు ప్రొఫెసర్‌ అలెక్స్‌ ఇస్లాం చెబుతున్నారు. సంఘజీవనంలో మానవులు అన్యోన్య సంబంధాలు కలిగి ఉంటే కలదు సుఖం అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? అందరూ విడివిడిగా కాక కలివిడిగా జీవించేలా మానవీయ సంబంధాలకు అంటుకట్టడం మనుషులకు అసాధ్యమేమీకాదు. పరస్పర సంబంధాల సేతు నిర్మాణానికి పేగు బంధమొక్కటే ఆధారశిల కానక్కరలేదు. అందుకు సాటి మనిషీ ప్రాతిపదికయితే చాలు... ఎదుటివారు దుఃఖంలో కుమిలిపోతున్నప్పుడు వారి కన్నీటిని తుడిచే ఓ ఆత్మీయత చాలు... బాధతో పరితపిస్తున్నప్పుడు వారికి ఓదార్పునిచ్చే ఓ చల్లని పలుకు చాలు... కష్టాల్లో కుంగిపోతున్నపుడు వారి వెన్నుతట్టి ఊరట కలిగించే ఓ ధైర్యవచనం చాలు, మనిషికీ మనిషికి మధ్య సామాజిక సంబంధాలు తప్పకుండా మోసులెత్తుతాయి. ఎందుకంటే- శ్రీశ్రీ అన్నట్లు 'ఎంతగా ఎడం ఎడంగా ఉన్నా/ ఎంతగా పైపై భేదాలున్నా/ ఎంతగా స్వాతిశయం పెరిగినా/ ఎంత బలం, ధనం, జవం పెరిగినా/ అంతరంగం అట్టడుగున మాత్రం/ అంతమందిమీ మానవులమే!' ఆర్థికాంశాలు కాక, మానవీయ సంబంధాలే మనిషి హృదయాన్ని శాసించే రోజు రావాలి. కనీసం అప్పుడైనా- వృద్ధాప్యంలోని తల్లిదండ్రుల్ని దిక్కులేనివారిగా వీథులపాలుజేసే 'సుపుత్రుల' మానసిక అనారోగ్యానికి మందు దొరుకుతుందేమో!

Thursday, October 29, 2009

సిరివెన్నెల సీతారామశాస్తి కధలు చదివారా?

సిరివెన్నెల సీతారామశాస్తి కధలు చదివారా?





మనందరికీ పాటల మేస్త్రి గా పరిచయం వున్న సిరివెన్నెల "సీతారామశాస్తి" గారు గతంలో "భరణి" పేరుతో కధలు రాసేవారట. వాటిలో ఏడు కధలను "ఎన్నొరంగుల తెల్లకిరణం" పేరుతో 2004 లో పుస్తకంగా ప్రచురించారు .
ఈ పుస్తకం నేను ఎప్పుడో చదివేసినా అప్ప్డు మీరు నేను అపరిచితులం కాబట్టి , ఇప్పుడు నా బ్లాగుద్వారా సిరివెన్నెల కధలను అందరికీ పరిచయం చెయ్యాలని నాప్రయత్నం.


"ఇందులో చాలాకధలు పురుడుపోసుకొవడం నాకుతెల్సు" ."వాటికోసం అతడుపడ్డ పురిటినొప్పులూ నాకుతెల్సు" .మూడపదులకి పైగా మేము ప్రాణస్నేహితులం. భుజాలు చరుచుకుంటూ పత్రికలకి కధలురాసేము................ అంటూ మాటలరచయిర "ఆకెళ్ళ"గారు తన మిత్రుని కధలను ,అవిరాయడానికి కవి అనుభవించిన వేదనను విస్లేషిస్తూ రాసిన "ఆప్తవాక్యం" పాఠకునికి రచయిత పడ్డ శ్రమను కళ్ళకుకట్టి పిండివంటలు వండుతున్నపుడు ముందుగా ముక్కుకుసోకే కమ్మనివాసనలా కధలపట్ల ఆసక్తిని ఆకలిని కలిగిస్తుంది.

ఇక ఈ పుస్తకంలోని ఏడురంగులు (ఏడుకధలు)
మహాశంతి
...................................
ఈ కధను రచయిత 28సార్లు రాశారట. అందుకేనేమో కధచదువుతు దృశ్యం పాత్రలూ మనకళ్ళముందు జీవం పోసుకుని కనపడతాయి. ఆ పరిసరాల్లో మనమే తిరుగుతున్న భావన కలుగుతుంది.

భూస్వాములకి విప్లవకారులకిమద్య నలిగిన పల్లెకధ. తనకొడుకుని పోగొట్టుకున్న రాజయ్య "ఎందుకు....ఎందుకూ...ఎందుకిదీ... అంటూ పడ్డవేదన ఈకధ.

మరో సింద్ బాధ్ కధ
.......................................................
"నేను తిన్న చావుదెబ్బ మీకుకధగా చెప్పుకుని నన్నునేను ఓదార్చుకుంటున్నా" ..........అని రచయిత స్వగతంలా
కధ చెప్పుకొచ్చారు. అనుకోకుండా కల్సివచ్చిన అదృష్టం అంతలోనే చేజారిపొతుంది. యాభైవేలు ప్రైజు గెలిచిన లాటరీ టికెట్టు స్వహస్తాల్లో ముక్కలై అదృష్టాన్ని చెత్తకుప్ప పాలుచేస్తుంది.

ఎన్నోరంగుల తెల్లకిరణం
..............................................................
ఇంట్లో కార్యక్రమం . అది పెళ్ళొ మరోటో కధ సగంవరకూ మనకు అర్ధంకాదు. అందరూ వచ్చారు. అంతా హడావిడీ. " మూడురోజులూ , వున్నట్టుంది భొరున రాగాలూ పెడబొబ్బలూ. అరగంటతిరక్కుండానే నవ్వులూ నవ్వుతున్నప్పుడు కేరింతలు. మళ్ళీ ఏదో తంతు జరుగుతున్నప్పుడు అందరూ సోకాలూ సానుభూతులూ..............
ఇది తప్పుకదా ,అని కొడుకు ఆవేదనా అతనికి దొరికిన సమాధానం ఈ కధ.
కధచదువుతుంటే మనజ్ఞాపకాలు రేగక మానవు.

మిగిలిన కధలు
చరిత్రచోరులు

ఇదో తిరుగుబాటు కధ

పోస్టుమార్టం

కార్తికేయుని కీర్తికాయం

కధలన్నీ మనచుట్టూనే తిరుగుతాయి. భావుకత, వుద్వేగం, కవిత్వం కలగలిపిన కధలు. మంచి అనుభాతిని మిగులుస్తాయి. ఎంతైనా " సిరివెన్నెల" కధలుకదా.

కొత్తపాళీ గారి సూచనకు ధన్యవాదాలు తెలుపుతూ.................
పుస్తకం : ఎన్నొ రంగుల తెల్లకిరణం
రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్తి
తొలి ప్రచురణ ; జనవరి, 2004

సిరివెన్నెల సీతారామశాస్తి కధలు చదివారా?

సిరివెన్నెల సీతారామశాస్తి కధలు చదివారా?





మనందరికీ పాటల మేస్త్రి గా పరిచయం వున్న సిరివెన్నెల "సీతారామశాస్తి" గారు గతంలో "భరణి" పేరుతో కధలు రాసేవారట. వాటిలో ఏడు కధలను "ఎన్నొరంగుల తెల్లకిరణం" పేరుతో 2004 లో పుస్తకంగా ప్రచురించారు .
ఈ పుస్తకం నేను ఎప్పుడో చదివేసినా అప్ప్డు మీరు నేను అపరిచితులం కాబట్టి , ఇప్పుడు నా బ్లాగుద్వారా సిరివెన్నెల కధలను అందరికీ పరిచయం చెయ్యాలని నాప్రయత్నం.


"ఇందులో చాలాకధలు పురుడుపోసుకొవడం నాకుతెల్సు" ."వాటికోసం అతడుపడ్డ పురిటినొప్పులూ నాకుతెల్సు" .మూడపదులకి పైగా మేము ప్రాణస్నేహితులం. భుజాలు చరుచుకుంటూ పత్రికలకి కధలురాసేము................ అంటూ మాటలరచయిర "ఆకెళ్ళ"గారు తన మిత్రుని కధలను ,అవిరాయడానికి కవి అనుభవించిన వేదనను విస్లేషిస్తూ రాసిన "ఆప్తవాక్యం" పాఠకునికి రచయిత పడ్డ శ్రమను కళ్ళకుకట్టి పిండివంటలు వండుతున్నపుడు ముందుగా ముక్కుకుసోకే కమ్మనివాసనలా కధలపట్ల ఆసక్తిని ఆకలిని కలిగిస్తుంది.

ఇక ఈ పుస్తకంలోని ఏడురంగులు (ఏడుకధలు)
మహాశంతి
...................................
ఈ కధను రచయిత 28సార్లు రాశారట. అందుకేనేమో కధచదువుతు దృశ్యం పాత్రలూ మనకళ్ళముందు జీవం పోసుకుని కనపడతాయి. ఆ పరిసరాల్లో మనమే తిరుగుతున్న భావన కలుగుతుంది.

భూస్వాములకి విప్లవకారులకిమద్య నలిగిన పల్లెకధ. తనకొడుకుని పోగొట్టుకున్న రాజయ్య "ఎందుకు....ఎందుకూ...ఎందుకిదీ... అంటూ పడ్డవేదన ఈకధ.

మరో సింద్ బాధ్ కధ
.......................................................
"నేను తిన్న చావుదెబ్బ మీకుకధగా చెప్పుకుని నన్నునేను ఓదార్చుకుంటున్నా" ..........అని రచయిత స్వగతంలా
కధ చెప్పుకొచ్చారు. అనుకోకుండా కల్సివచ్చిన అదృష్టం అంతలోనే చేజారిపొతుంది. యాభైవేలు ప్రైజు గెలిచిన లాటరీ టికెట్టు స్వహస్తాల్లో ముక్కలై అదృష్టాన్ని చెత్తకుప్ప పాలుచేస్తుంది.

ఎన్నోరంగుల తెల్లకిరణం
..............................................................
ఇంట్లో కార్యక్రమం . అది పెళ్ళొ మరోటో కధ సగంవరకూ మనకు అర్ధంకాదు. అందరూ వచ్చారు. అంతా హడావిడీ. " మూడురోజులూ , వున్నట్టుంది భొరున రాగాలూ పెడబొబ్బలూ. అరగంటతిరక్కుండానే నవ్వులూ నవ్వుతున్నప్పుడు కేరింతలు. మళ్ళీ ఏదో తంతు జరుగుతున్నప్పుడు అందరూ సోకాలూ సానుభూతులూ..............
ఇది తప్పుకదా ,అని కొడుకు ఆవేదనా అతనికి దొరికిన సమాధానం ఈ కధ.
కధచదువుతుంటే మనజ్ఞాపకాలు రేగక మానవు.

మిగిలిన కధలు
చరిత్రచోరులు

ఇదో తిరుగుబాటు కధ

పోస్టుమార్టం

కార్తికేయుని కీర్తికాయం

కధలన్నీ మనచుట్టూనే తిరుగుతాయి. భావుకత, వుద్వేగం, కవిత్వం కలగలిపిన కధలు. మంచి అనుభాతిని మిగులుస్తాయి. ఎంతైనా " సిరివెన్నెల" కధలుకదా.

కొత్తపాళీ గారి సూచనకు ధన్యవాదాలు తెలుపుతూ.................
పుస్తకం : ఎన్నొ రంగుల తెల్లకిరణం
రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్తి
తొలి ప్రచురణ ; జనవరి, 2004

ఆరుద్ర అమెరికా ఇంటింటి పజ్యాలు

'"నేను కొంచెం బాగా రాయగలిగినవి పజ్యాలు
అవే చేస్తున్నాను మిత్రులకు నైవేధ్యాలు
సమర్పిస్తున్నాను హోలు మొత్తం
స్వీకరిస్తారో కరుస్తారో మీ చిత్తం " అంటూ మొదలవుతాయి , 'ఆరుద్ర అమెరికా ఇంటింటి పజ్యాలు '
ఆర్నొక్కరాగంలో అమెరికాంధ్రుల ఇంటిగుట్టును తెలుగునాట రట్టుచేసెయ్యాలని ఆరుద్ర ఆత్రం

ఏదేశమేగినా .....వదులుకోజాలని అలవాట్లు , అందుమూలంగా వచ్చే అగచాట్లూ, అక్కడ మనవారి ఆచారాలూ, ఆడంబరాలూ .....ఆడక తప్పని 'తానా ' తందనాలు . ఒకటేవిటి, అంతా తల్లకిందులైన దేశంలో 'అమెరికన్ టెలుగూస్ ' గా చలామణీ అవుతున్న 'తెలుగుజీవుల ' జీవన చిత్రాన్ని కాస్తంత చంత్కారంగా మన కళ్ళముందుంచారు ఆరుద్ర . ఆయన ఇవి రాసేనాటికి సాఫ్ట్వేరు , హైటెక్కు.....మన గడప తొక్కివుండవు . అందుకే ఆయన అంతలా ఆశ్చర్యపోయాడేమో. ఇప్పుడైతే అమెరికాకి, హైదరాబాదుకీ ఒకటే తేడా అక్కడ రాత్రయితే ఇక్కడ పగలు ......మిగతా అంతా ఒకటే నకలు
పైపెచ్చు.....చూడగానే 'కిసుక్కు ' మనిపించే బాపు చిత్రాలు ( కార్టూన్లే...) ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ .

"అమెరికా యాత్ర చేసాను రెండుమారులు
అప్పుడు పరిశీలించాను అక్కడివాళ్ళ తీరులు
నేను చూసింది తెల్లవాళ్ళకన్నా ఎక్కువ తెలుగువాళ్ళను
కాబట్టీ తెరుస్తున్నాను అమెరికాంద్రుల పోకిళ్ళ వాకిళ్ళను " అంటూ ఆహ్వానిస్తారు ఆరుద్ర

'అమెరికన్ టెలుగూస్' మీద ఆరుద్ర గారికున్న అభిమానం ప్రతీ పేజీలోనూ కనిపించి వినిపిస్తుంది.

పుస్తకం కొని చదువుతామనే షరతుమీద మచ్చుకు కొన్ని.......కొన్నంటే కొన్నేమరి.
*******************


అమెరికాలో కాపురానికొచ్చిన ప్రతిముద్దరాలూ
అరణ్యవాసంలో సీతమ్మతో సమానురాలు
పంచవటిలో కనీసం పనులు చెయ్యటానికుంటాడు సౌమిత్రి
ఇక్కడ తనకు తానే కూలీ ; తనకు తానే మేస్తీ
**********************

భారతదేశంలో ఒక్కడే ఒక్కడు వడ్డీకాసుల వాడు
బాలాజీగా ప్రసిద్దుడైన తిరుపతి వెంకన్న అతగాడు
అమెరికాలో అడుగడుగునా వడ్డీకాసుల వాళ్ళే
ఆ మహానుభావులు అప్పులిచ్చే బ్యాంకుల వాళ్ళే
క్రెడిట్ కార్డు వుంటే ప్రతి చోటా దొరుకుతుంది అరువు
తడిసి మోపెడు వడ్డీలు కట్టడమే బ్రతుకు తెరువు
*****************

శని ఆదివాలు సెలవన్న మాటేగానీ చేయాలప్పుడు ఇంటిచాకిరీ
షాపింగూ, క్లీనింగు, మాపింగూ, స్టిచ్చింగు, వాషింగు ఇస్త్రీ
అమెరికాలో ఆంద్రులు అనుభవిస్తున్నారు భోగ భాగ్యాలు
అనుకుంటారు ఇండియాలో - ఇవీ వాళ్ళార్జించే సౌఖ్యాలు
****************

అమెరికాలో తెలుగు వంట
తెచ్చిపెడుతుంది కొత్త తంటా
ఏసీ కిచెన్లో వేయిస్తే ఆంధ్రా పోపు
ఇల్లంతా ఘాటు కమ్మి లేస్తుంది టాపు
***************


అమెరికాంధ్రుల ఆశించే తెలుగుదనం
అబ్బే కనిపించ నీయదే వాళ్ళ నామ క్రమం
ఇంటిపేరు మొదటా వ్యక్తి పేరు చివరా చెప్పటం
ఇక్ష్వాకుల కాలం నుండి తెలుగువాళ్ళ మప్పితం
అమెరికాకు వెళ్ళాకా ఆ తీరు
అంతా చేసేసారు తరుమారు
సర్నేములు లేని పెన్నేములు
ససేమిరా ఇక్కడ చెల్లని మోములు
************


వండుకొన్నమ్మ చేసే విందులకన్నా
దండుకొన్నమ్మ పెట్టే విందులు మిన్న
అమెరికాలో పాట్ లక్ డిన్నర్ల భోజనం
అచ్చంగా దండుకొన్నమ్మ వడ్డనకు సమానం
***************


అక్కటా! కోక్, పెప్సి, సెవన్ అప్ , ఏదైనా సోడా
అంటారే అమెరికన్లు వీళ్ళకి తెలియదా తేడా
అసలు సిసలు సోడా ఒక్క ఆంధ్రా సోడా
అందులోనూ ప్రశస్తమైనది గోలీసోడా
సోడా కాయను కొట్టినపుడు చిన్నసైజు భూకంప ద్వని
వాడవాడలా వినిపొంచాలి అప్పుడే అనాలి దాన్ని సోడా అని
*************


అమెరికాలో బుక్కా ఫకీరు
అమాంతంగా కాగలడు పక్కా అమీరు
ఏరెండు డాలర్లకో ఒక లాటరీ టికెట్టు కొంటే
ఎన్నెన్నో మిలియన్లు కొట్టుకురావచ్చు అదృష్టముంటే
కొండకు కాస్తా కట్టిచూడు వెంట్రుక ముక్క
కొట్టుకొచ్చిందా సిరిగిరి పోతే ఒక భాష్పం చుక్క
అప్పుడపుడూ మాత్రమే అలా తలనీలం కడుతూ వుండు
అదేపనిగా కడుతూ వచ్చావో తలపూర్తిగా గుండు
************
ఇది సమీక్ష కాదు , కేవలం నాకు నచ్చిన ఒక మంచి పుస్తకాన్ని మీకు పరిచయం చెయ్యాలన్న ప్రయత్నం

ఆరుద్ర అమెరికా ఇంటింటి పజ్యాలు

విశాలాంధ్రా పబ్లిషర్స్

ఆరుద్ర అమెరికా ఇంటింటి పజ్యాలు

'"నేను కొంచెం బాగా రాయగలిగినవి పజ్యాలు
అవే చేస్తున్నాను మిత్రులకు నైవేధ్యాలు
సమర్పిస్తున్నాను హోలు మొత్తం
స్వీకరిస్తారో కరుస్తారో మీ చిత్తం " అంటూ మొదలవుతాయి , 'ఆరుద్ర అమెరికా ఇంటింటి పజ్యాలు '
ఆర్నొక్కరాగంలో అమెరికాంధ్రుల ఇంటిగుట్టును తెలుగునాట రట్టుచేసెయ్యాలని ఆరుద్ర ఆత్రం

ఏదేశమేగినా .....వదులుకోజాలని అలవాట్లు , అందుమూలంగా వచ్చే అగచాట్లూ, అక్కడ మనవారి ఆచారాలూ, ఆడంబరాలూ .....ఆడక తప్పని 'తానా ' తందనాలు . ఒకటేవిటి, అంతా తల్లకిందులైన దేశంలో 'అమెరికన్ టెలుగూస్ ' గా చలామణీ అవుతున్న 'తెలుగుజీవుల ' జీవన చిత్రాన్ని కాస్తంత చంత్కారంగా మన కళ్ళముందుంచారు ఆరుద్ర . ఆయన ఇవి రాసేనాటికి సాఫ్ట్వేరు , హైటెక్కు.....మన గడప తొక్కివుండవు . అందుకే ఆయన అంతలా ఆశ్చర్యపోయాడేమో. ఇప్పుడైతే అమెరికాకి, హైదరాబాదుకీ ఒకటే తేడా అక్కడ రాత్రయితే ఇక్కడ పగలు ......మిగతా అంతా ఒకటే నకలు
పైపెచ్చు.....చూడగానే 'కిసుక్కు ' మనిపించే బాపు చిత్రాలు ( కార్టూన్లే...) ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ .

"అమెరికా యాత్ర చేసాను రెండుమారులు
అప్పుడు పరిశీలించాను అక్కడివాళ్ళ తీరులు
నేను చూసింది తెల్లవాళ్ళకన్నా ఎక్కువ తెలుగువాళ్ళను
కాబట్టీ తెరుస్తున్నాను అమెరికాంద్రుల పోకిళ్ళ వాకిళ్ళను " అంటూ ఆహ్వానిస్తారు ఆరుద్ర

'అమెరికన్ టెలుగూస్' మీద ఆరుద్ర గారికున్న అభిమానం ప్రతీ పేజీలోనూ కనిపించి వినిపిస్తుంది.

పుస్తకం కొని చదువుతామనే షరతుమీద మచ్చుకు కొన్ని.......కొన్నంటే కొన్నేమరి.
*******************


అమెరికాలో కాపురానికొచ్చిన ప్రతిముద్దరాలూ
అరణ్యవాసంలో సీతమ్మతో సమానురాలు
పంచవటిలో కనీసం పనులు చెయ్యటానికుంటాడు సౌమిత్రి
ఇక్కడ తనకు తానే కూలీ ; తనకు తానే మేస్తీ
**********************

భారతదేశంలో ఒక్కడే ఒక్కడు వడ్డీకాసుల వాడు
బాలాజీగా ప్రసిద్దుడైన తిరుపతి వెంకన్న అతగాడు
అమెరికాలో అడుగడుగునా వడ్డీకాసుల వాళ్ళే
ఆ మహానుభావులు అప్పులిచ్చే బ్యాంకుల వాళ్ళే
క్రెడిట్ కార్డు వుంటే ప్రతి చోటా దొరుకుతుంది అరువు
తడిసి మోపెడు వడ్డీలు కట్టడమే బ్రతుకు తెరువు
*****************

శని ఆదివాలు సెలవన్న మాటేగానీ చేయాలప్పుడు ఇంటిచాకిరీ
షాపింగూ, క్లీనింగు, మాపింగూ, స్టిచ్చింగు, వాషింగు ఇస్త్రీ
అమెరికాలో ఆంద్రులు అనుభవిస్తున్నారు భోగ భాగ్యాలు
అనుకుంటారు ఇండియాలో - ఇవీ వాళ్ళార్జించే సౌఖ్యాలు
****************

అమెరికాలో తెలుగు వంట
తెచ్చిపెడుతుంది కొత్త తంటా
ఏసీ కిచెన్లో వేయిస్తే ఆంధ్రా పోపు
ఇల్లంతా ఘాటు కమ్మి లేస్తుంది టాపు
***************


అమెరికాంధ్రుల ఆశించే తెలుగుదనం
అబ్బే కనిపించ నీయదే వాళ్ళ నామ క్రమం
ఇంటిపేరు మొదటా వ్యక్తి పేరు చివరా చెప్పటం
ఇక్ష్వాకుల కాలం నుండి తెలుగువాళ్ళ మప్పితం
అమెరికాకు వెళ్ళాకా ఆ తీరు
అంతా చేసేసారు తరుమారు
సర్నేములు లేని పెన్నేములు
ససేమిరా ఇక్కడ చెల్లని మోములు
************


వండుకొన్నమ్మ చేసే విందులకన్నా
దండుకొన్నమ్మ పెట్టే విందులు మిన్న
అమెరికాలో పాట్ లక్ డిన్నర్ల భోజనం
అచ్చంగా దండుకొన్నమ్మ వడ్డనకు సమానం
***************


అక్కటా! కోక్, పెప్సి, సెవన్ అప్ , ఏదైనా సోడా
అంటారే అమెరికన్లు వీళ్ళకి తెలియదా తేడా
అసలు సిసలు సోడా ఒక్క ఆంధ్రా సోడా
అందులోనూ ప్రశస్తమైనది గోలీసోడా
సోడా కాయను కొట్టినపుడు చిన్నసైజు భూకంప ద్వని
వాడవాడలా వినిపొంచాలి అప్పుడే అనాలి దాన్ని సోడా అని
*************


అమెరికాలో బుక్కా ఫకీరు
అమాంతంగా కాగలడు పక్కా అమీరు
ఏరెండు డాలర్లకో ఒక లాటరీ టికెట్టు కొంటే
ఎన్నెన్నో మిలియన్లు కొట్టుకురావచ్చు అదృష్టముంటే
కొండకు కాస్తా కట్టిచూడు వెంట్రుక ముక్క
కొట్టుకొచ్చిందా సిరిగిరి పోతే ఒక భాష్పం చుక్క
అప్పుడపుడూ మాత్రమే అలా తలనీలం కడుతూ వుండు
అదేపనిగా కడుతూ వచ్చావో తలపూర్తిగా గుండు
************
ఇది సమీక్ష కాదు , కేవలం నాకు నచ్చిన ఒక మంచి పుస్తకాన్ని మీకు పరిచయం చెయ్యాలన్న ప్రయత్నం

ఆరుద్ర అమెరికా ఇంటింటి పజ్యాలు

విశాలాంధ్రా పబ్లిషర్స్

వాళ్ళ కోసమే..

నెలల పసిపాపల్ని తల్లిపాలకి దూరం చేసి
తెలిసీ తిలియక ముందే క్రష్ ల పాలు చేసి

మనం వాళ్ళ కోసం సంపాదిస్తున్నాం.

అమ్మ కి నాన్న కి మధ్య ఆదమరచి నిద్రపోవాల్సిన వేళ లో
విసుగుతోనొ అలసటతోనో అర్దరాత్రి ఆఫీస్ లోనో ఉండి
మనం వాళ్ళ కోసం సంపాదిస్తున్నాం.

పాలబువ్వలు పెట్టే తీరిక లేక ప్రోసెస్డ్ తిండి అలవాటు చేసి
దాగుడు మూతలాడలేక ప్లే స్కూల్ కి పంపి
ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించలేక
ట్యూషన్ కని ఉదయపు లేత నిద్రపై నీళ్ళు చల్లి
ఇదంతా చేసి
అమాయకపు బాల్యాన్నంతా దోచేసి
మనం నిజంగా వాళ్ళ కోసమేనా సంపాదిస్తున్నాం?

* Nothing else in this world can be better than a non-working mother అని ఎక్కడో చదివాను. నిజమేనేమో!!

వాళ్ళ కోసమే..

నెలల పసిపాపల్ని తల్లిపాలకి దూరం చేసి
తెలిసీ తిలియక ముందే క్రష్ ల పాలు చేసి

మనం వాళ్ళ కోసం సంపాదిస్తున్నాం.

అమ్మ కి నాన్న కి మధ్య ఆదమరచి నిద్రపోవాల్సిన వేళ లో
విసుగుతోనొ అలసటతోనో అర్దరాత్రి ఆఫీస్ లోనో ఉండి
మనం వాళ్ళ కోసం సంపాదిస్తున్నాం.

పాలబువ్వలు పెట్టే తీరిక లేక ప్రోసెస్డ్ తిండి అలవాటు చేసి
దాగుడు మూతలాడలేక ప్లే స్కూల్ కి పంపి
ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించలేక
ట్యూషన్ కని ఉదయపు లేత నిద్రపై నీళ్ళు చల్లి
ఇదంతా చేసి
అమాయకపు బాల్యాన్నంతా దోచేసి
మనం నిజంగా వాళ్ళ కోసమేనా సంపాదిస్తున్నాం?

* Nothing else in this world can be better than a non-working mother అని ఎక్కడో చదివాను. నిజమేనేమో!!

అమ్మ అలిగింది

అమ్మ అలిగింది !

నాముసలి తల్లి....

పసిపిల్ల చేష్టలా అలిగింది !

నాన్న_అమ్మ నానుకొని కూర్చున్నందుకు,

చిట్టి చెల్లి_అమ్మవడి జేరినందుకు,

తమ్ముడు_అమ్మ భుజాలెక్కినందుకు,

కుళ్ళి కుళ్ళి నేనలిగినప్పుడు ......



బుంగమూతి ముడిచి

బుజ్జి చేతులు ముఖమ్మీద వాల్చి

కన్నీరు మున్నీరయినప్పుడు

నన్నెత్తుకుని, గుండెలకి హత్తుకుని,

ప్రాణాలు తోడేస్తున్నంత

ప్రేమించి,లాలించిన అమ్మ....

ఇప్పుడు అలిగింది !



కడుపున కన్నవాళ్ళు

కసురుకున్నందుకు,

పేగు చించుకు పుట్టినవాళ్ళు

ప్రేమ భిక్షరాల్చనందుకు



ఎదిగిన బిడ్డలమద్య

ఏకాకి అయినందుకు

పసిపిల్ల చేష్టలా....అమ్మ అలిగింది !



అమ్మను లాలించడానికిప్పుడు

అమ్మకు "అమ్మ" లేదు !

అమ్మని బులిపించడానికిప్పుడు

అమ్మకి "నాన్న" లేడు

అమ్మ వేదనను పంచుకోడానికిప్పుడు

అమ్మకి "మా నాన్న" లేడు 1

బ్రతుకు యుద్ధం ముగించి,

అశాంతితో ఒంటరి యుద్ధంతో అలసి

భద్రత కోల్పోతున్నప్పటి పసిపాప చేష్టలా

అమ్మ అలిగితే ....నాకు

లాలించే తీరికెక్కడిది ?

ప్రాణం పోసి కన్న మా అమ్మను

పెంచి పోషించి _పొద్దు వాల్చేస్తున్న

మా అమ్మను _బుజ్జగించే

వ్యవధి ఎక్కడిది??

ముసలి వెతలు భరించే

ఓపికెక్కడిది??

బ్రతుకు వేగంలో...పరిగెట్టీ, పరిగెట్టి

కాల చక్రంలో కస్సున నలుగుతున్నవాణ్ణి

కడుపుకింత రాల్చి

కృతజ్ఞత చూపించానన్న

ఆత్మవంచన-నరనరాన

జీర్ణించుకున్నవాణ్ణి!

ముసలి అమ్మను .......తీరికెక్కడిది?!



ఈ కవిత స్త్రీవాద కవితా సంకలనం" నీలిమేఘాలు" లోనిది." రచయిత్రి "రావులపల్లి సునీత" gaaru

కాని ఈ కవితలో వున్నది వట్టి స్త్రీవాదం అని కొట్టేయగలరా.. ఇది 1988 లో వచ్చిన కవిత. అప్పటికీ ఇప్పటికీ "అమ్మ " పరిస్తితి ఏమన్నా మారిందా! దయచేసి కవిత బావుందని తేల్చి పారేయకండి . కవితలో భావం గూర్చి ఆలోచించండి .అమ్మ అలక తీర్చే ప్రయత్నం చేయండి . ప్రేమికుల రోజున



_ పుట్టగానే,చూపులతోనే ప్రేమజడి కురిపించి నుదిటిమీద చల్లని ముద్దు పెట్టి తొలి ప్రేమను రుచి చూపించిన అమ్మను ఒకసారి ప్రత్యేకంగా ప్రేమగా పలకరించండి .

దానికీ ఓ రోజుందిగా అంటారా.....అదిగో ఆ లెక్కలే వద్దనేది. అమ్మకి ప్రేమని పంచే ఏ అవకాసాన్ని వదులోకండి. అమ్మకు ,అలిగే అవసరం రానీయకండి . 

అమ్మ అలిగింది

అమ్మ అలిగింది !

నాముసలి తల్లి....

పసిపిల్ల చేష్టలా అలిగింది !

నాన్న_అమ్మ నానుకొని కూర్చున్నందుకు,

చిట్టి చెల్లి_అమ్మవడి జేరినందుకు,

తమ్ముడు_అమ్మ భుజాలెక్కినందుకు,

కుళ్ళి కుళ్ళి నేనలిగినప్పుడు ......



బుంగమూతి ముడిచి

బుజ్జి చేతులు ముఖమ్మీద వాల్చి

కన్నీరు మున్నీరయినప్పుడు

నన్నెత్తుకుని, గుండెలకి హత్తుకుని,

ప్రాణాలు తోడేస్తున్నంత

ప్రేమించి,లాలించిన అమ్మ....

ఇప్పుడు అలిగింది !



కడుపున కన్నవాళ్ళు

కసురుకున్నందుకు,

పేగు చించుకు పుట్టినవాళ్ళు

ప్రేమ భిక్షరాల్చనందుకు



ఎదిగిన బిడ్డలమద్య

ఏకాకి అయినందుకు

పసిపిల్ల చేష్టలా....అమ్మ అలిగింది !



అమ్మను లాలించడానికిప్పుడు

అమ్మకు "అమ్మ" లేదు !

అమ్మని బులిపించడానికిప్పుడు

అమ్మకి "నాన్న" లేడు

అమ్మ వేదనను పంచుకోడానికిప్పుడు

అమ్మకి "మా నాన్న" లేడు 1

బ్రతుకు యుద్ధం ముగించి,

అశాంతితో ఒంటరి యుద్ధంతో అలసి

భద్రత కోల్పోతున్నప్పటి పసిపాప చేష్టలా

అమ్మ అలిగితే ....నాకు

లాలించే తీరికెక్కడిది ?

ప్రాణం పోసి కన్న మా అమ్మను

పెంచి పోషించి _పొద్దు వాల్చేస్తున్న

మా అమ్మను _బుజ్జగించే

వ్యవధి ఎక్కడిది??

ముసలి వెతలు భరించే

ఓపికెక్కడిది??

బ్రతుకు వేగంలో...పరిగెట్టీ, పరిగెట్టి

కాల చక్రంలో కస్సున నలుగుతున్నవాణ్ణి

కడుపుకింత రాల్చి

కృతజ్ఞత చూపించానన్న

ఆత్మవంచన-నరనరాన

జీర్ణించుకున్నవాణ్ణి!

ముసలి అమ్మను .......తీరికెక్కడిది?!



ఈ కవిత స్త్రీవాద కవితా సంకలనం" నీలిమేఘాలు" లోనిది." రచయిత్రి "రావులపల్లి సునీత" gaaru

కాని ఈ కవితలో వున్నది వట్టి స్త్రీవాదం అని కొట్టేయగలరా.. ఇది 1988 లో వచ్చిన కవిత. అప్పటికీ ఇప్పటికీ "అమ్మ " పరిస్తితి ఏమన్నా మారిందా! దయచేసి కవిత బావుందని తేల్చి పారేయకండి . కవితలో భావం గూర్చి ఆలోచించండి .అమ్మ అలక తీర్చే ప్రయత్నం చేయండి . ప్రేమికుల రోజున



_ పుట్టగానే,చూపులతోనే ప్రేమజడి కురిపించి నుదిటిమీద చల్లని ముద్దు పెట్టి తొలి ప్రేమను రుచి చూపించిన అమ్మను ఒకసారి ప్రత్యేకంగా ప్రేమగా పలకరించండి .

దానికీ ఓ రోజుందిగా అంటారా.....అదిగో ఆ లెక్కలే వద్దనేది. అమ్మకి ప్రేమని పంచే ఏ అవకాసాన్ని వదులోకండి. అమ్మకు ,అలిగే అవసరం రానీయకండి . 

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు
చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు

తల్లడిల్లి పోతుందీ తల్లి అన్నదీ
బొట్టురాల్చుకుంటుంది కట్టుకున్నదీ
పాడె ఎత్తడానికే స్నేహమన్నదీ
కొరివి పెట్టడానికే కొడుకు వున్నదీ

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు

పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు
వున్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు
నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నదీ
కన్నీళ్ళకు కట్టే కూడా ఆరనన్నదీ
చావు బతుకులన్నవి ఆడుకుంటవీ
చావులేని స్నేహమే తోడు వుంటదీ

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు
చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు
చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు

తల్లడిల్లి పోతుందీ తల్లి అన్నదీ
బొట్టురాల్చుకుంటుంది కట్టుకున్నదీ
పాడె ఎత్తడానికే స్నేహమన్నదీ
కొరివి పెట్టడానికే కొడుకు వున్నదీ

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు

పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు
వున్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు
నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నదీ
కన్నీళ్ళకు కట్టే కూడా ఆరనన్నదీ
చావు బతుకులన్నవి ఆడుకుంటవీ
చావులేని స్నేహమే తోడు వుంటదీ

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు
చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు

Wednesday, October 28, 2009

సురాజ్యమవలెని స్వరాజ్యమెందుకని

సురాజ్యమవలెని స్వరాజ్యమెందుకని
సుఖాన మనలెని వికాసమెందుకని
నిజాన్ని బలి కొరె సమాజమెందుకని
అడుగుతొంది అదిగొ ఎగిరె భరత పతాకం

ఆవేసంలొ ప్రతినిముషం ఉరికె నిప్పుల జలపాతం
కత్తికొనల ఈ వర్తమానమున బ్రతకదు సాంతి కఫొతం
బంగరు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు
భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటె
శిరసు వంచెనదిగొ ఎగిరె భరత పతాకం
ఛెరుగుతుంది ఆ తల్లి చరితలొ విస్వ విజయాల విభవం

కులమతాల దావానలానికి కరుగుతున్నది మంచుశిఖరం
కలహమ్ముల హాలా హలానికి మరుగుతున్నది హిందుసముద్రం
దేసమంటె మట్ట్తికాదను మాట మరచెను నేటి విలయం
అమ్మ భారతి బలిని కొరిన రాచకురుపీ రాజకీయం
విషము చిమ్మెను జాతి తనువునా ఈ విక్రుత గాయం

సురాజ్యమవలెని స్వరాజ్యమెందుకని

సురాజ్యమవలెని స్వరాజ్యమెందుకని
సుఖాన మనలెని వికాసమెందుకని
నిజాన్ని బలి కొరె సమాజమెందుకని
అడుగుతొంది అదిగొ ఎగిరె భరత పతాకం

ఆవేసంలొ ప్రతినిముషం ఉరికె నిప్పుల జలపాతం
కత్తికొనల ఈ వర్తమానమున బ్రతకదు సాంతి కఫొతం
బంగరు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు
భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటె
శిరసు వంచెనదిగొ ఎగిరె భరత పతాకం
ఛెరుగుతుంది ఆ తల్లి చరితలొ విస్వ విజయాల విభవం

కులమతాల దావానలానికి కరుగుతున్నది మంచుశిఖరం
కలహమ్ముల హాలా హలానికి మరుగుతున్నది హిందుసముద్రం
దేసమంటె మట్ట్తికాదను మాట మరచెను నేటి విలయం
అమ్మ భారతి బలిని కొరిన రాచకురుపీ రాజకీయం
విషము చిమ్మెను జాతి తనువునా ఈ విక్రుత గాయం

Simple but Powerful Secrets of Success

Simple but Powerful Secrets of Success
By Katleho Leeuw

The following 10 simple but powerful secrets of success can dramatically change your life for the better.
When you infuse these secrets into your life and make them part of your daily life, you are bound to succeed in whatever you set yourself to do.
The secrets are hereby revealed!


1. Follow your passion.
Passion is a strong feeling of excitement about something or someone. If for example you are passionate about your job you tend to do it better than anyone else. You add your own flavor or signature and others are bound to notice. Successful people all over the world, in all industries and all types of sports or arts have managed to find their passion. In so doing they tend to rise above ordinary achievers.
Do yourself a favor by striking conversation with anyone that you consider to be successful. Direct your conversation to what they do. You will feel the positive energy when they start telling you about what they do. This positive energy is fueled by passion.
2. Use you talent or talents.
Every one of us has at least one thing that they can do better than anyone else in the whole universe. Like our finger prints we are all unique in one way or the other. Successful people have managed to identify their unique talent or talents. They use their talents not only to advance themselves but also to provide service to humanity.
Some people are fortunate to have managed to identify their talents earlier in their lives. Some do manage to find their talents in their senior years. Irrespective, it is never too late to identify your unique talent and use it to benefit yourself, your family, you community and everyone else.
3. Find your niche.
You have to offer your clients, recipients or consumers of your services something unique. Copying or imitating someone else it has never been a good strategy. After all you will never be able to comprehensively understand and implement other people's ideas without them revealing their secrets to you.
When you persist on the road of imitation you are not only cheating yourself but you may get hurt in the long run. By the way imitators live other people dreams and successful people bring their own flavor to the market.
4. Habitually think positive thoughts.
Nothing positive will come out a mind full of negative thoughts. If you continuously think of failure, you bound to find it at your doorstep. Put yourself in a state where your mind is full of positive thoughts.
Successful people are the most positive people you can ever come across. Their positive outlook is not only confined in what they do, they have a general positive outlook in politics, economy, relationships and so forth.
5. Know what you want.
Get into the mode of setting your own goals. Know exactly where you are going, how you going to get there and when are you going to get there. Your goals must be SMARTE i.e. Simple - Measurable - Achievable - Realistic - Time based - Exciting.
Just like successful people, get into the habit of setting SMARTE goals and you will be amazed at what you can achieve.
6. Take action.

7. It is commendable to have plans, "smarte" goals and dreams but if you are lazy to act, you are going nowhere. You have get out there and make things happen if you want your life to change for the better. However before acting you must have a clearly defined plan. Without a plan your action will yield nothing desirable to you.
Successful people work smart, follow their dream and are guided by their goals. Some of them work long hours, but that is only because they enjoy what they do.
8. Be persistent.
History is littered with intelligent, talented and highly educated people who amounted to nothing. Most of these people came up with brilliant ideas or were involved in ventures that could have revolutionized our history. Their only downfall is lack of persistence; they gave up too easily, too soon.
The world over, successful people are persistent. It is easy too see why. They are passionate, they operate within their niche and they use their unique talents well.
9. Have integrity.
Integrity is the most important character or trait of successful people. You have to be honest, upfront and upright in your dealings. In this way you live with clean conscience. Successful people have mastered the art of communicating their vision well to others, e.g. employees, financiers, customers or family members. They have done so because they have realized that in order to succeed others have to buy into their vision.

10. Learn the art of communication. Experts tell us that communication consist of 7% words, 38% tone of our voice and 55% body language. Learn to hear, see, understand and use all components of communication to your advantage.

11. Continuously improve yourself.
Life long learning is the key. The biggest challenge of our times is not literacy or the ability to count, but is the ability to learn, unlearn and re-learn always. To stay on top of your game, you have to consciously improve yourself in order to stay abreast of the changes in your operational area.
Successful people can foresee change in their niche long before ordinary people experience that change. In this way they manage to plan and benefit from changing conditions in their niche.

Simple but Powerful Secrets of Success

Simple but Powerful Secrets of Success
By Katleho Leeuw

The following 10 simple but powerful secrets of success can dramatically change your life for the better.
When you infuse these secrets into your life and make them part of your daily life, you are bound to succeed in whatever you set yourself to do.
The secrets are hereby revealed!


1. Follow your passion.
Passion is a strong feeling of excitement about something or someone. If for example you are passionate about your job you tend to do it better than anyone else. You add your own flavor or signature and others are bound to notice. Successful people all over the world, in all industries and all types of sports or arts have managed to find their passion. In so doing they tend to rise above ordinary achievers.
Do yourself a favor by striking conversation with anyone that you consider to be successful. Direct your conversation to what they do. You will feel the positive energy when they start telling you about what they do. This positive energy is fueled by passion.
2. Use you talent or talents.
Every one of us has at least one thing that they can do better than anyone else in the whole universe. Like our finger prints we are all unique in one way or the other. Successful people have managed to identify their unique talent or talents. They use their talents not only to advance themselves but also to provide service to humanity.
Some people are fortunate to have managed to identify their talents earlier in their lives. Some do manage to find their talents in their senior years. Irrespective, it is never too late to identify your unique talent and use it to benefit yourself, your family, you community and everyone else.
3. Find your niche.
You have to offer your clients, recipients or consumers of your services something unique. Copying or imitating someone else it has never been a good strategy. After all you will never be able to comprehensively understand and implement other people's ideas without them revealing their secrets to you.
When you persist on the road of imitation you are not only cheating yourself but you may get hurt in the long run. By the way imitators live other people dreams and successful people bring their own flavor to the market.
4. Habitually think positive thoughts.
Nothing positive will come out a mind full of negative thoughts. If you continuously think of failure, you bound to find it at your doorstep. Put yourself in a state where your mind is full of positive thoughts.
Successful people are the most positive people you can ever come across. Their positive outlook is not only confined in what they do, they have a general positive outlook in politics, economy, relationships and so forth.
5. Know what you want.
Get into the mode of setting your own goals. Know exactly where you are going, how you going to get there and when are you going to get there. Your goals must be SMARTE i.e. Simple - Measurable - Achievable - Realistic - Time based - Exciting.
Just like successful people, get into the habit of setting SMARTE goals and you will be amazed at what you can achieve.
6. Take action.

7. It is commendable to have plans, "smarte" goals and dreams but if you are lazy to act, you are going nowhere. You have get out there and make things happen if you want your life to change for the better. However before acting you must have a clearly defined plan. Without a plan your action will yield nothing desirable to you.
Successful people work smart, follow their dream and are guided by their goals. Some of them work long hours, but that is only because they enjoy what they do.
8. Be persistent.
History is littered with intelligent, talented and highly educated people who amounted to nothing. Most of these people came up with brilliant ideas or were involved in ventures that could have revolutionized our history. Their only downfall is lack of persistence; they gave up too easily, too soon.
The world over, successful people are persistent. It is easy too see why. They are passionate, they operate within their niche and they use their unique talents well.
9. Have integrity.
Integrity is the most important character or trait of successful people. You have to be honest, upfront and upright in your dealings. In this way you live with clean conscience. Successful people have mastered the art of communicating their vision well to others, e.g. employees, financiers, customers or family members. They have done so because they have realized that in order to succeed others have to buy into their vision.

10. Learn the art of communication. Experts tell us that communication consist of 7% words, 38% tone of our voice and 55% body language. Learn to hear, see, understand and use all components of communication to your advantage.

11. Continuously improve yourself.
Life long learning is the key. The biggest challenge of our times is not literacy or the ability to count, but is the ability to learn, unlearn and re-learn always. To stay on top of your game, you have to consciously improve yourself in order to stay abreast of the changes in your operational area.
Successful people can foresee change in their niche long before ordinary people experience that change. In this way they manage to plan and benefit from changing conditions in their niche.

40 Tips for Better Life

40 Tips for Better Life

1. Take a 10-30 minutes walk every day. And while you walk, smile.
2. Sit in silence for at least 10 minutes each day.
3. Sleep for at least 7 hours.
4. Live with the 3 E's -- Energy, Enthusiasm, and Empathy.
5. Play more games.
6. Read more books than you did last year.
7. Make time to practice meditation, yoga, and prayer. They provide us with daily fuel for our busy lives.
8. Spend time with people over the age of 70 & under the age of 6.
9. Dream more while you are awake.
10. Eat more foods that grow on trees and plants and eat less food that is manufactured in plants.
11. Drink plenty of water.
12. Try to make at least three people smile each day.
13. Don't waste your precious energy on gossip.
14. Forget issues of the past. Don't remind your partner with his / her mistakes of the past. That will ruin your present happiness.
15. Don't have negative thoughts or things you cannot control. Instead invest your energy in the positive present moment.
16. Realize that life is a school and you are here to learn. Problems are simply part of the curriculum that appear and fade away like algebra class but the lessons you learn will last a lifetime.
17. Eat breakfast like a king, lunch like a prince and dinner like a beggar.
18. Smile and laugh more.
19. Life is too short to waste time hating anyone. Don't hate others.
20. Don't take yourself so seriously. No one else does.
21. You don't have to win every argument. Agree to disagree.
22. Make peace with your past so it won't spoil the present.
23. Don't compare your life to others'. You have no idea what their journey is all about. Don't compare your partner with others'.
24. No one is in charge of your happiness except you.
25. Forgive every one for every thing.
26. What other people think of you is none of your business.
27. GOD heals everything..
28. However good or bad a situation is -- it will change.
29. Your job won't take care of you when you are sick. Friends will. Stay in touch. . .
30. Get rid of anything that isn't useful, beautiful or joyful.
31. Envy is a waste of time. You already have all you need.
32. The best is yet to come.
33. No matter how you feel, get up, dress up and show up.
34. Do the right thing!
35. Call your family often.
36. Your Inner most is always happy. So, be happy.
37. Each day give something good to others..
38. Don't over do. Keep your limits.
39. When you awake alive in the morning, thank GOD for it.
40. Please Forward this to everyone you care about.

40 Tips for Better Life

40 Tips for Better Life

1. Take a 10-30 minutes walk every day. And while you walk, smile.
2. Sit in silence for at least 10 minutes each day.
3. Sleep for at least 7 hours.
4. Live with the 3 E's -- Energy, Enthusiasm, and Empathy.
5. Play more games.
6. Read more books than you did last year.
7. Make time to practice meditation, yoga, and prayer. They provide us with daily fuel for our busy lives.
8. Spend time with people over the age of 70 & under the age of 6.
9. Dream more while you are awake.
10. Eat more foods that grow on trees and plants and eat less food that is manufactured in plants.
11. Drink plenty of water.
12. Try to make at least three people smile each day.
13. Don't waste your precious energy on gossip.
14. Forget issues of the past. Don't remind your partner with his / her mistakes of the past. That will ruin your present happiness.
15. Don't have negative thoughts or things you cannot control. Instead invest your energy in the positive present moment.
16. Realize that life is a school and you are here to learn. Problems are simply part of the curriculum that appear and fade away like algebra class but the lessons you learn will last a lifetime.
17. Eat breakfast like a king, lunch like a prince and dinner like a beggar.
18. Smile and laugh more.
19. Life is too short to waste time hating anyone. Don't hate others.
20. Don't take yourself so seriously. No one else does.
21. You don't have to win every argument. Agree to disagree.
22. Make peace with your past so it won't spoil the present.
23. Don't compare your life to others'. You have no idea what their journey is all about. Don't compare your partner with others'.
24. No one is in charge of your happiness except you.
25. Forgive every one for every thing.
26. What other people think of you is none of your business.
27. GOD heals everything..
28. However good or bad a situation is -- it will change.
29. Your job won't take care of you when you are sick. Friends will. Stay in touch. . .
30. Get rid of anything that isn't useful, beautiful or joyful.
31. Envy is a waste of time. You already have all you need.
32. The best is yet to come.
33. No matter how you feel, get up, dress up and show up.
34. Do the right thing!
35. Call your family often.
36. Your Inner most is always happy. So, be happy.
37. Each day give something good to others..
38. Don't over do. Keep your limits.
39. When you awake alive in the morning, thank GOD for it.
40. Please Forward this to everyone you care about.

ఆడ మెదళ్ళు - మగ మెదళ్ళు



ఇంకా పెద్దవా? బలమైనవా? వేగవంతమైనవా? ఆడ మెదళ్ళకి, మగ మెదళ్ళకి మధ్య నిజంగా ఏమైనా తేడాలు ఉన్నాయా? స్త్రీ, పురుష మెదళ్ళ మధ్య తేడాల గురించి తెలుసుకోవాలని శాస్త్రవేత్తలకే కాదు సామాన్యులకి కూడా ఆసక్తి ఉంటుంది. స్త్రీలకి, పురుషులకి మధ్య ప్రవృత్తిలో తేడా ఉంటుంది కనుక, ఆ తేడా మెదడు నిర్మాణంలోను, క్రియలలోను కూడా ప్రతిబింబిస్తుందా? మరి తేడాలేమిటి? మెదడులో ఏ భాగాల్లో ఆ తేడాలు కనిపిస్తాయి?


కొన్ని వందల ఏళ్ళుగా స్త్రీ, పురుష మెదళ్ళ మధ్య తేడాల గురించి అన్వేషిస్తూ వచ్చారు మనుషులు. తొలి దశలలో జరిగిన కొన్ని పరిశోధనలలో స్త్రీ మెదళ్ళు కొంచెం చిన్నవి అని తెలియడంతో, ఆ విషయాన్ని పురుషాధిక్యతకి సమర్థింపుగా వాడుకోవడం జరిగింది. అయితే ఆ "సమర్థన" అంత హేతుబద్ధమైనది కాదని ముందు ముందు మీరే చూస్తారు. స్త్రీ, పురుష మెదళ్ళ మధ్య తేడాల గురించి నేటికీ గొప్ప వివాదం చెలరేగుతోంది. మెదడు నిర్మాణ పరంగానే కాదు, మెదడు క్రియల పరంగా మెదళ్ళలో ఈ తేడాలకి అర్థం ఏమిటి?

ఎదిగే పిండంలో ఉండే హార్మోన్ల మీద ఆ పిండం యొక్క మెదడు ఆడ మెదడు అవుతుందా, మగ మెదడు అవుతుందా అన్న విషయం ఆధారపడి ఉంటుంది. ఆడ, మగ మెదళ్ళ మధ్య తేడాలని గమనించే అధ్యయనాలు ఈ కింది లక్షణాల మీద, లేదా భాగాల మీద దృష్టి సారించాయి.

1. మెదడు పరిమాణం
2. కార్పస్ కల్లోసం
3. హైపోథాలమస్


మెదడు పరిమాణంలో తేడాలు?

పుట్టినప్పుడు ఆడపిల్ల మెదడు కన్నా, మగపిల్లవాడి మెదడు పెద్దగా ఉంటుందని అన్ని అధ్యయనాలు ఒప్పుకుంటున్నా యి. పుట్టుకతో సగటు మగ పిల్లల మెదడు, ఆడపిల్ల మెదడు కన్నా 12-20% పెద్దగా ఉంటుంది. మగ పిల్లల తలల చుట్టు కొలత కూడా కాస్త పెద్దగానే (2%) ఉంటుంది. కాని శరీరం బరువుకి, మెదడు బరువుకి మధ్య నిష్ప్తత్తి దృష్టితో చూస్తే మగపిల్లలకి, ఆడపిల్లలకి మధ్య పెద్దగా తేడాలేదు. అంటే ఒకే బరువు ఉన్న ఆడపిల్ల, మగపిల్లల మెదళ్ళ బరువు కూడా ఒకటే అవుతుంది అన్నమాట.

అదే విధంగా ఎదిగిన వారిలో కూడా, పురుషుల సగటు మెదడు బరువు స్త్రీల సగటు మెదడు బరువు కన్నా 12% ఎక్కువ ఉంటుంది. అయితే పురుషుల బరువు సగటున స్త్రీల బరువు కన్నా ఎక్కువ ఉంటుంది అన్న విషయం మరచిపోకూడదు. పైగా మెదడు బరువుకి, తెలివితేటలకి మధ్య ఖచ్చితమైన సంబంధం కూడా ఏమీ లేదు. ప్రవర్తనలో కూడా స్త్రీలకి, పురుషులకి మధ్య కొన్ని తేడాలు గమనించబడ్డాయి. ఉదాహరణకి కొన్ని భాషా సంబంధిత శక్తులలో స్త్రీలదే పై చేయి అని తెలిసింది. అదే విధంగా దూరం, దిక్కులు మొదలైన స్థానానికి సంబంధించిన సామర్థ్యాలలో పురుషులు ఆధిక్యులు. ప్రవృత్తిలో ఈ తేడాలని వివరించడానికి కుడి ఎడమ అర్థగోళాల మధ్య తేడాలు ఎత్తి చూపడానికి ప్రయత్నించారు కొందరు. అయితే అలాంటి అధ్యయనాలలో స్త్రీ పురుషుల మధ్య బహు కొద్దిపాటి తేడాలు మాత్రమే కనిపించాయి. నిజానికి తేడాల కన్నా పోలికలే ఎక్కువగా కనిపించాయి.

-- డాక్టర్ వి. శ్రీనివాస చక్రవర్తి.

ఆడ మెదళ్ళు - మగ మెదళ్ళు



ఇంకా పెద్దవా? బలమైనవా? వేగవంతమైనవా? ఆడ మెదళ్ళకి, మగ మెదళ్ళకి మధ్య నిజంగా ఏమైనా తేడాలు ఉన్నాయా? స్త్రీ, పురుష మెదళ్ళ మధ్య తేడాల గురించి తెలుసుకోవాలని శాస్త్రవేత్తలకే కాదు సామాన్యులకి కూడా ఆసక్తి ఉంటుంది. స్త్రీలకి, పురుషులకి మధ్య ప్రవృత్తిలో తేడా ఉంటుంది కనుక, ఆ తేడా మెదడు నిర్మాణంలోను, క్రియలలోను కూడా ప్రతిబింబిస్తుందా? మరి తేడాలేమిటి? మెదడులో ఏ భాగాల్లో ఆ తేడాలు కనిపిస్తాయి?


కొన్ని వందల ఏళ్ళుగా స్త్రీ, పురుష మెదళ్ళ మధ్య తేడాల గురించి అన్వేషిస్తూ వచ్చారు మనుషులు. తొలి దశలలో జరిగిన కొన్ని పరిశోధనలలో స్త్రీ మెదళ్ళు కొంచెం చిన్నవి అని తెలియడంతో, ఆ విషయాన్ని పురుషాధిక్యతకి సమర్థింపుగా వాడుకోవడం జరిగింది. అయితే ఆ "సమర్థన" అంత హేతుబద్ధమైనది కాదని ముందు ముందు మీరే చూస్తారు. స్త్రీ, పురుష మెదళ్ళ మధ్య తేడాల గురించి నేటికీ గొప్ప వివాదం చెలరేగుతోంది. మెదడు నిర్మాణ పరంగానే కాదు, మెదడు క్రియల పరంగా మెదళ్ళలో ఈ తేడాలకి అర్థం ఏమిటి?

ఎదిగే పిండంలో ఉండే హార్మోన్ల మీద ఆ పిండం యొక్క మెదడు ఆడ మెదడు అవుతుందా, మగ మెదడు అవుతుందా అన్న విషయం ఆధారపడి ఉంటుంది. ఆడ, మగ మెదళ్ళ మధ్య తేడాలని గమనించే అధ్యయనాలు ఈ కింది లక్షణాల మీద, లేదా భాగాల మీద దృష్టి సారించాయి.

1. మెదడు పరిమాణం
2. కార్పస్ కల్లోసం
3. హైపోథాలమస్


మెదడు పరిమాణంలో తేడాలు?

పుట్టినప్పుడు ఆడపిల్ల మెదడు కన్నా, మగపిల్లవాడి మెదడు పెద్దగా ఉంటుందని అన్ని అధ్యయనాలు ఒప్పుకుంటున్నా యి. పుట్టుకతో సగటు మగ పిల్లల మెదడు, ఆడపిల్ల మెదడు కన్నా 12-20% పెద్దగా ఉంటుంది. మగ పిల్లల తలల చుట్టు కొలత కూడా కాస్త పెద్దగానే (2%) ఉంటుంది. కాని శరీరం బరువుకి, మెదడు బరువుకి మధ్య నిష్ప్తత్తి దృష్టితో చూస్తే మగపిల్లలకి, ఆడపిల్లలకి మధ్య పెద్దగా తేడాలేదు. అంటే ఒకే బరువు ఉన్న ఆడపిల్ల, మగపిల్లల మెదళ్ళ బరువు కూడా ఒకటే అవుతుంది అన్నమాట.

అదే విధంగా ఎదిగిన వారిలో కూడా, పురుషుల సగటు మెదడు బరువు స్త్రీల సగటు మెదడు బరువు కన్నా 12% ఎక్కువ ఉంటుంది. అయితే పురుషుల బరువు సగటున స్త్రీల బరువు కన్నా ఎక్కువ ఉంటుంది అన్న విషయం మరచిపోకూడదు. పైగా మెదడు బరువుకి, తెలివితేటలకి మధ్య ఖచ్చితమైన సంబంధం కూడా ఏమీ లేదు. ప్రవర్తనలో కూడా స్త్రీలకి, పురుషులకి మధ్య కొన్ని తేడాలు గమనించబడ్డాయి. ఉదాహరణకి కొన్ని భాషా సంబంధిత శక్తులలో స్త్రీలదే పై చేయి అని తెలిసింది. అదే విధంగా దూరం, దిక్కులు మొదలైన స్థానానికి సంబంధించిన సామర్థ్యాలలో పురుషులు ఆధిక్యులు. ప్రవృత్తిలో ఈ తేడాలని వివరించడానికి కుడి ఎడమ అర్థగోళాల మధ్య తేడాలు ఎత్తి చూపడానికి ప్రయత్నించారు కొందరు. అయితే అలాంటి అధ్యయనాలలో స్త్రీ పురుషుల మధ్య బహు కొద్దిపాటి తేడాలు మాత్రమే కనిపించాయి. నిజానికి తేడాల కన్నా పోలికలే ఎక్కువగా కనిపించాయి.

-- డాక్టర్ వి. శ్రీనివాస చక్రవర్తి.

వక్కపలుకులు

మండే ఎండలు, పిల్లల పరీక్షలు కలిసి వాతావరణం చాలా వేడి వేడిగా వుంది. ఈ మండే ఎండలలో పుస్తక ప్రియులకి ఓ చల్లటి వార్త. విశాలాంధ్ర వారి వార్షిక క్లియరెన్సు అమ్మకం సందర్భంగా కొన్ని పుస్తకాల మీద 10 నుండి 50 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు. విశాలాంధ్ర బ్యాంక్ స్ట్రీట్ బ్రాంచి మరియు యూసఫ్‌గూడా చౌరస్తాలో ఈ తగ్గింపు అమ్మకం ఈ నెల 25 వరకు వుంటుంది. పుస్తకాలు కొనాలనుకునేవారికి ఇదే మరి మంచి తరుణం వదులుకోకండి.


జాషువా, ఆరుద్ర, దాశరథి, వాసిరెడ్ది సీతాదేవి, గొల్లపూడి, బాపురెడ్డి మొదలయిన రచయితల పుస్తకాలపై 50 శాతం తగ్గింపు మరియు ఇతర పుస్తకాలపై 10 నుండి 25 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు.

మొత్తానికి గాంధీ వాడిన వస్తువుల వేలం రద్దు చేస్తున్నట్తు జేమ్స్ ఓటిస్ ప్రకటించాడు.

దేశంలో తొలిసారిగా అంధుల కొరకు Score Foundation అనే సంస్థ ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో అంధులు, కంటిచూపు తక్కువగా ఉన్నవారి కోసం సమస్త సమాచారాన్ని అందుబాటులో వుంచుతారు. http://www.eyeway.org లో అంధుల సమస్యలకు సలహాలు, సూచనలు పొందవచ్చు.

వక్కపలుకులు

మండే ఎండలు, పిల్లల పరీక్షలు కలిసి వాతావరణం చాలా వేడి వేడిగా వుంది. ఈ మండే ఎండలలో పుస్తక ప్రియులకి ఓ చల్లటి వార్త. విశాలాంధ్ర వారి వార్షిక క్లియరెన్సు అమ్మకం సందర్భంగా కొన్ని పుస్తకాల మీద 10 నుండి 50 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు. విశాలాంధ్ర బ్యాంక్ స్ట్రీట్ బ్రాంచి మరియు యూసఫ్‌గూడా చౌరస్తాలో ఈ తగ్గింపు అమ్మకం ఈ నెల 25 వరకు వుంటుంది. పుస్తకాలు కొనాలనుకునేవారికి ఇదే మరి మంచి తరుణం వదులుకోకండి.


జాషువా, ఆరుద్ర, దాశరథి, వాసిరెడ్ది సీతాదేవి, గొల్లపూడి, బాపురెడ్డి మొదలయిన రచయితల పుస్తకాలపై 50 శాతం తగ్గింపు మరియు ఇతర పుస్తకాలపై 10 నుండి 25 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు.

మొత్తానికి గాంధీ వాడిన వస్తువుల వేలం రద్దు చేస్తున్నట్తు జేమ్స్ ఓటిస్ ప్రకటించాడు.

దేశంలో తొలిసారిగా అంధుల కొరకు Score Foundation అనే సంస్థ ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో అంధులు, కంటిచూపు తక్కువగా ఉన్నవారి కోసం సమస్త సమాచారాన్ని అందుబాటులో వుంచుతారు. http://www.eyeway.org లో అంధుల సమస్యలకు సలహాలు, సూచనలు పొందవచ్చు.

శవాల మీద రాబందులు

శవాల మీద రాబందులు


మన హైదరాబాదులో ఆరోగ్యవంతుల నుండి దొంగతనంగా మూత్రపిండాలు తీసి అమ్ముకునే దళారుల గురించి, ఆసుపత్రుల గురించి విన్నాము! అమ్మో ఇంత దారుణమా అనుకున్నాము!! మరి అమెరికాలో అయితే ఇంకా దారుణంగా చచ్చిన శవాలతో కూడ వ్యాపారం చేసుకుంటున్నారు. చనిపోయిన వాళ్ళనుండి ఎముకలు (bones), నరాలు (tendons, ligaments), కణజాలం (tissue), రక్తనాళాలు (blood vessels) కాదేది దోచుకోవటానికనర్హం అన్నట్లు అన్నీ దోచేసుకుంటున్నారంట. ఓ శ్మశానవాటిక సాక్షిగా ఇదంతా జరిగేదంట. పూర్తి వివరాలకి ఇక్కడ చూడండి.

శరీరంలోని ప్రతి ఎముకకి, రక్తనాళానికి ఓ ధర ఉందంట. ఒకసారి ఆ ధరవరలు చూడండి. (యువకుల ఎముకలకి ఎక్కువ ధరలంట!)
Femur bone (తొడ ఎముక)
65 సంవత్సరాల లోపు వాళ్ళది అయితే------$970 అంటే సుమారుగా 38000 రూపాయలు.
65 సంవత్సరాల పై బడ్డ వాళ్ళది అయితే----$550 అంటే సుమారుగా 22000 రూపాయలు.
Tibia (మోకాలి కింది ఎముక)-----------$385 to $600 అంటే సుమారుగా 15400 నుండి 24000 రూపాయల వరకు.
రక్తనాళాలు (పరిమాణాన్ని బట్టి)------------$350 to $1000 అంటే సుమారుగా 14000 నుండి 40000 రూపాయల వరకు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ కణాలు కాని ఎముకలు కాని ఎవరైనా కాన్సర్ రోగి నుండి కాని లేక ఏదైనా ప్రమాదకర రోగం బారిన పడి చనిపోయిన వారినుండి కాని సేకరిస్తే ఇవి transplant చేయించుకున్న వ్యక్తికి కూడా ప్రమాదమే.

నిజంగా ఎటు పోతున్నాం మనం? పురోగమనం వైపా, తిరోగమనం వైపా!!!

FREE BOSF UPDATES TO UR MOBILE

SMSChannelsLabsLogo
REECIVE FREE REGULAR UPDATES - CLICK ABOVE or Send "ON BOSFBIRDS" to 9870807070